-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
భద్రాచలం, జనవరి 3: చత్తీస్గఢ్లో మావోయిస్టులు నాలుగు రోజుల క్రితం ముగ్గురు పూణె విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సుక్మా జిల్లా బాసగూడ ప్రాంతంలో వీరిని మావోయిస్టులు అపహరించినట్లుగా ఛత్తీస్గఢ్ పోలీసులు గుర్తించారు. దీంతో దక్షిణ బస్తర్లో కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఎస్పీలకు బస్తర్ ఐజీ కల్లూరి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
హైదరాబాద్, జనవరి 3:టిడిపి నేత, మాజీ మంత్రి, మాజీ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా విజయరామారావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తటస్తుల కోటాలో గతంలో విజయరామారావు 1999లో టిడిపిలో చేరి ఖైరతాబాద్ నుంచి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టారు.
హైదరాబాద్, జనవరి 3: జిహెచ్ఎంసి ఎన్నికల్లో కలసికట్టుగా కృషి చేసి, విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో గాంధీ భవన్ ఆవరణలోని ప్రకాశం హాలు నిండిపోయి, వెలుపలా కార్యకర్తలు నిలుచున్నారు.
హైదరాబాద్, జనవరి 3: ‘చైనా వంటి దేశాల్లోనే కాదు, మూడేళ్లలో భాగ్య నగరంలో కూడా స్కైవేలు చూడబోతున్నాం. కెబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో గ్నల్స్ లేకుండా మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లను నిర్మించబోతున్నాం’ అని పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు చెప్పారు. నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే మార్గాల్లోనూ ఇలాంటి స్కైవేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
హైదరాబాద్, జనవరి 3: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మనం గెలవడం చారిత్రక అవసరం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రధాన అజెండాగా ఆదివారం తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ఎల్పి సమావేశం జరిగింది.
పరిహారం, ఉద్యోగ భద్రతపై రైతుల అనాసక్తి
పలుమార్లు చర్చలు జరుపుతున్న అధికారులు
ఇంకా అడగడంతోనే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకున్నా
ఎఐసిసికి ఫిర్యాదు చేసిన జడ్పీ మాజీ చైర్మెన్ వెంకటరమణారెడ్డి