S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 06:35

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్సెట్ రాసిన వేలాది మంది విద్యార్థులను వణికిస్తున్న వ్యక్తి గిరి రవి. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రవి ఎమ్సెట్ లీకేజిని బహిర్గతం చేసి రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించారు. రవి ఒక సివిల్ ఇంజనీర్. ఆయన పశ్చిమాసియా దేశాల్లో కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు చేస్తుంటారు. 47 సంవత్సరాల రవి ఏటా రెండు నెలలు ఇంటికి వచ్చి గడుపుతుంటారు.

07/29/2016 - 06:31

హైదరాబాద్, జూలై 28: ఉమ్మడి హైకోర్టును విభజించాలని, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను విచారణ నిమిత్తం విస్తృత ధర్మాసనానికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర హైకోర్టును హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడాన్ని చట్టం అనుమతించదంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.

07/29/2016 - 06:29

హైదరాబాద్, జూలై 28: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం ఇద్దరు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత సీఎస్ ఠక్కర్ పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త సీఎస్ రేసులో 1983 బ్యాచ్‌కి చెందిన అజయ్ కల్లం, దినేష్‌కుమార్ ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. వీరిద్దరూ కాకుండా ప్రస్తుతం సీసీఎల్‌ఏగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠా కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

07/29/2016 - 06:25

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి భవిష్యత్‌లో అనేక చర్యలు తీసుకోనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి లైవ్ స్టాక్, మత్స్యశాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 62.54 శాతం మంది రైతులు పాడి పరిశ్రమలో ఉన్నారని అన్నారు.

07/29/2016 - 06:24

విశాఖపట్నం, జూలై 28: విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం అరకులో ఇండోనేసియాకు చెందిన అగ్నిపర్వత బూడిద నిక్షేపాలు ఉన్నాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. దాదాపు పదేళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాల్లో ఈ విషయం వెలుగుచూసింది. దాని ప్రాధాన్యత తెలియచేస్తూ పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో ఉత్తర భాగాన తోబా సరస్సు ఉంది.

07/29/2016 - 06:20

గుంటూరు, జూలై 28: కృష్ణా పుష్కరాలను పవిత్రంగా, ధర్మంగా, శాస్త్రోక్తంగా నిర్వహించాలని విశ్వగురు పీఠాధిపతి భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పిలుపునిచ్చారు. పరమ పవిత్రమైన కృష్ణానది పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ నుండి గురుడు కన్యారాశిలో ప్రవేశించడంతో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని విశ్వంజీ మహరాజ్ తెలియజేశారు.

07/29/2016 - 06:19

హైదరాబాద్, జూలై 28: రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీన వనం-మనంలో భాగంగా ఒక కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో ఏపి విద్యుత్ శాఖ భాగస్వామ్యం అవుతోంది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ స్టేషన్లు, సబ్‌స్టేషన్లను హరిత విద్యుత్ స్టేషన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అన్ని విద్యుత్ సంస్థల్లో ఒక లక్ష మొక్కలను నాటనున్నట్లు ఆయన చెప్పారు.

07/29/2016 - 05:48

శ్రీకాకుళం, జూలై 28: రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 21 కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రతిపాదించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఇన్‌ఛార్జి మంత్రి సునీత ఇక్కడి 80 అడుగుల రహదారిలో పౌరసరఫరాల సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు.

07/29/2016 - 05:47

విజయవాడ, జూలై 28: రెండేళ్లుగా రాష్ట్రం పట్టాదారు వివరాలు రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. అంతేకాకుండా పంటల వివరాలను టాబ్‌ల ద్వారా నమోదు చేసిన మొదటి రాష్ట్రంగా, ప్రతి భూమిని జాయోటాగింగ్ చేసిన రాష్ట్రంగా పేరు పొందినట్టు చెప్పారు.

07/29/2016 - 05:44

చిత్తూరు, జూలై 28: చిత్తూరు నగరం ఇరువారం సమీపంలో ఈనెల 23వ తేదిన మైనర్ బాలికపై రేప్ కేసులో ఇద్దరు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చిత్తూరు డి ఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. డి ఎస్పీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

Pages