S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:17

మార్కాపురం టౌన్, జూలై 24: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులను కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి బివి రావు డిమాండ్ చేశారు.

07/25/2016 - 03:16

చీరాల, జూలై 24: పేరాలలోని అన్నదాతవారి వీధిలో ఆదివారం దొంగతనం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కె శ్రీనివాసరావు తన భార్య పావనితో కలిసి గుంటూరులోని అత్తగారి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆయన తల్లి రావమ్మ ఒక్కతే ఉంది. ఈ క్రమంలో ఇంటి వరండాలో పడుకున్న రావమ్మ ఉదయం నిద్ర లేచి చూసే సరికి ఇంటి తలుపు తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 8 సవర్ల బంగారం, 15 తులాల వెండితో పాటు రూ.

07/25/2016 - 03:15

ఒంగోలు అర్బన్, జూలై 24: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాని రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారని రాష్టమ్రాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గడపగడపకు వైకాపా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని వెంకటేశ్వరకాలనీ, నెహ్రునగర్, ప్రకాశం కాలనీ, పోతురాజుకాల్వ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

07/25/2016 - 03:14

నెల్లూరు, జూలై 24: రైల్వేపరంగా నెల్లూరు జిల్లాకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో జిల్లాలోని గూడూరు, నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన, మరో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

07/25/2016 - 03:13

కావలి, జూలై 24 : నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయని వార్తలు వస్తుండగా ప్రజల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వంటి నాయకులతోపాటు ప్రజాసంఘాలు దీనిపై తీవ్రంగానే స్పందించాయి.

07/25/2016 - 03:12

గూడూరు, జూలై 24: జంక్షన్ కేంద్రమైన గూడూరు రైల్వేస్టేషన్‌లో పలు ఆధునీకరణ పనులకు ఆదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు నెల్లూరు నుండి వీడియో లింకేజ్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు గూడూరు రైల్వేస్టేషన్‌లో జరిగిన సమావేశంలో స్థానిక శాసనసభ్యులు పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ దేశంలోనే గూడూరు రైల్వేస్టేషన్ ఓ ప్రత్యేకత సంతరించుకుందన్నారు.

07/25/2016 - 03:11

నెల్లూరు సిటీ, జూలై 24: వచ్చే ఏడాది మార్చికల్లా పెన్నా, సంగం బ్యారేజి నిర్మాణ పనులను పూర్తిచేస్తామని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం నిర్మాణంలో ఉన్న పెన్నా బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. పెన్నా బ్రిడ్జిపై ప్లేట్ల నిర్మాణ పనులు కొంతవరకు జరిగాయన్నారు.

07/25/2016 - 03:11

నెల్లూరు, జూలై 24: నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే పనులను త్వరితగతిన పూర్తిచేసేలా నిధులు కేటాయించాలని కోరుతూ నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరుకు విచ్చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఆదివారం వినతిపత్రమిచ్చారు. తిరుపతి-షిర్డీల నడుమ వారానికొకసారి తిరిగే ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి మూడుసార్లు తిరిగేలా చూడాలని కోరారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలను మార్పు చేయాలని సూచించారు.

07/25/2016 - 03:10

నెల్లూరు, జూలై 24: నెల్లూరుకు తొలిసారి వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తన ప్రసంగంలో స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన ప్రసంగం చివరలో ‘జై హింద్, జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించడంతో సభా ప్రాంగణంలో చప్పట్లు మోగాయి. తన ప్రసంగంలోనూ అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు వారిని పొగిడేందుకు ఆయన ఉత్సాహం చూపారు.

07/25/2016 - 03:09

నెల్లూరుటౌన్, జూలై 24: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న జడ్పీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి నేటికి రెండేళ్లు పూర్తయిందన్నారు.

Pages