S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/25/2018 - 02:15

బీజింగ్, నవంబర్ 24: భారత్, చైనా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చైనాలోని దుజియాంగ్యాన్ పట్టణంలో శనివారం చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ మధ్య జరిగిన చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని చైనా పేర్కొంది.

11/24/2018 - 02:41

* లావోస్ ప్రధాని, విదేశాంగ మంత్రితో చర్చలు * కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

11/23/2018 - 03:47

మెల్‌బోర్న్, నవంబర్ 22: భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కార్ మారిసన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరుదేశాలు ఐదు అంశాలపై అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

11/22/2018 - 01:51

కాబూల్, నవంబర్ 21: ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతి చెందారు. మరో 94 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా యురేనస్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చేసుకుని విస్ఫోటనం సృష్టించాడు.

11/22/2018 - 01:42

వాషింగ్టన్, నవంబర్ 21: అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై వచ్చిన అభియోగాలకు సంబంధించి ప్రత్యేక న్యాయవాది రాబల్ట్ ముల్లర్ చేసిన అభియోగాలకు బదులిచ్చినట్లు అధ్యక్షుడు ట్రంప్ న్యాయవాదులు ప్రకటించారు. ప్రత్యేక న్యాయవాది కార్యాలయం నుంచి వచ్చిన ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియచేశామని, వాటికి ట్రంప్ బదులిచ్చారని ఆయన తెలిపారు. ఈ విచారణలో రష్యా జోక్యానికి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి.

11/22/2018 - 01:38

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 21: అవసరాలకు మించి ఇష్టం వచ్చినట్లు ప్రయాణాలు చేసి ఎడాపెడా డబ్బు ఖర్చుపెట్టిన ఐరాస పర్యావరణ విభాగం చీప్ ఎరిక్ సోల్హీమ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన దాదాపు 488000 డాలర్లను ప్రయాణాలపై ఖర్చుపెట్టినట్లు ఆడిట్ నివేదికలో బహిర్గతమైంది. ఆయన రాజీనామాను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరెస్ ఆమోదించారు. సోల్హీమ్ ఐరాసన పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

11/21/2018 - 02:15

ఇస్లామాబాద్, నవంబర్ 20: ముషారఫ్‌పై పాకిస్తాన్‌లో జరుగుతున్న విచారణకు స్వయంగా హాజరైతే ఆయనకే మంచిదని ఇస్లామాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణ సమయంలో ముషారఫ్‌కు సంబంధించిన పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆయన న్యాయవాదిని ఆదేశించింది.

11/21/2018 - 01:44

హనోయ్, నవంబర్ 20: రక్షణ, చమురు, సహజవాయువు రంగాల్లో భారత్-వియత్నాం దేశాలు పరస్పర సహకారంతో ముందడుగువేయాలని, ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటనలో భాగంగా వియత్నాంకు వ్చారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం అధ్యక్షుడు గుయాన్ ఫూట్రాంగ్‌తో చర్చలు జరిపారు.

11/21/2018 - 01:41

వాషింగ్టన్, నవంబర్ 20: మానవుని మనుగడకు వాతావరణ మార్పులు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులతో రానురాను వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వాతావరణ మార్పుల గురించి ఓ పత్రికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు ప్రచురితమయ్యాయి. మనుషులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందీ ధృవీకరించే అధ్యయన పత్రాలు జర్నల్‌లో ముద్రించారు.

11/20/2018 - 02:24

హన్వయి, నవంబర్ 19: గత రెండు దశాబ్దాల కాలంలో వియత్నాం సాగించిన ప్రగతి అద్భుతం, నిరుపమానమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భారత్, వియత్నాం మధ్య వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో మరింతగా సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు.

Pages