-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: డిడిసిఏ వ్యవహారం ముదురుతోంది. తనపై అవినీతి ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఐదుగురు ఆప్ నాయకులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. స్టేడియం నిర్మాణంలో తాను అవినీతికి పాల్పడినట్టు కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని జైట్లీ తన పిటిషన్లో స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలు సోమవారం రాజ్యసభను కుదిపేశాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సభ రసాభాసగా మారిం ది.
దిశా నిర్దేశన లేదు
ఉద్యోగాలు, పెట్టుబడుల ఊసేలేదు
మోదీ సర్కార్పై చిదంబరం నిప్పులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఎన్డిఏ ప్రభుత్వంపై సోమవారం ఇక్కడ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దశాదిశా లేకుండా పోయిందని నరేంద్ర మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు.
పార్లమెంట్ సభ్యులు ప్రయాణించడానికి రూపొందించిన
ఎలక్ట్రిక్ బస్సును సోమవారం ఢిల్లీలో ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
కేంద్రానికి ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి
రాజకీయాలకు అతీతంగా పార్టీల ఆకాంక్ష
ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న రవిశంకర్ ప్రసాద్
సహకరించాలని కాంగ్రెస్కు విజ్ఞప్తి
కుర్ర నేరస్థుడి విడుదల ఆపలేం
పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
మాకు అన్యాయమే జరిగింది
ప్రభుత్వాల కళ్లు తెరిపిస్తాం
నిర్భయ తల్లి, మహిళా సంఘాల హెచ్చరిక