-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: డిడిసిఎ వ్యవహారానికి సంబంధించి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావావేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నారు. వీరిపై ఢిల్లీ హైకోర్టులోనూ, పాటియాలా హౌజ్ కోర్టుల్లోనూ సోమవారం క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని తన న్యాయవాదుల బృందాన్ని కోరారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలో దాదాపు నిరుపయోగంగా పడి ఉన్న దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని నగదు రూపంలోకి తీసుకు రావాలని ప్రభుత్వం కోరుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టీ బంగారం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్న దేశంలోని ప్రముఖ ఆలయాలపైనే ఉంది. అయితే భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన బంగారు నగలను కరిగించినట్లయితే వారి మనోభావాలు దెబ్బతింటాయేమోనని చాలా దేవాలయాలు భయపడుతున్నాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలను తీవ్రంగా నిరశిస్తూ ఢిల్లీ వీధులు ప్రదర్శనలతో అట్టుడికాయి. ఆదివారం ఇండియా గేట్ వద్ద ప్రదర్శనకు వందలాది మంది ఈ తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్భయ తల్లిదండ్రులతో సహా అనేక మందిని ఇండియా గేట్ వద్ద పోలీసులు నిరోధించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: మరో మూడు రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నందున ఈలోగానే పెండింగ్లో వున్న బిల్లులన్నింటినీ గణనీయ పరిమాణంలో ఆమోదింపజేసుకోవాలని కేం ద్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని దాదాపుగా ఒక కొలిక్కి తేవాలని ఆశిస్తోంది.
రాణ్ ఆఫ్ కచ్, డిసెంబర్ 20: ఐసిస్, ఇతర ఉగ్రవాద ముఠాలు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ప్రయత్నించడంపై ఫ్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సున్నితత్వం పోలీసింగ్లో కీలక అంశం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్రం లో మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల కొరత ఉం ది. అందువల్ల ఈ వర్గాలకు చెందిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను డిప్యుటేషన్పై కేంద్రానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కోరింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో అణు ఇంధన సహకారం సహా అనేక కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కుళంకుళంకు సంబంధించి రెండు దేశాలు ఓ ఒడంబడికపై సంతకం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయోధ్య/న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అయోధ్య వ్యవహారం ఇటు రాజకీయ, అటు న్యాయపరమైన అంశాల్లో చిక్కుకుపోవడంతో ఈ జటిల సమస్యను పరిష్కరించేందుకు ఓ మాజీ న్యాయవాది ముందుకొస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా శాంతియుతంగా ఈ సంక్లిష్ట సమస్యను ఓ కొలిక్కి తెస్తానని పలోప్ బసు అనే ఈ మాజీ న్యాయవాది చెబుతున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే క్రమంలో భారత దేశాన్ని బానిస దేశంగా మార్చిన ఈస్టిండియా కంపెనీ చరిత్రను పునరావృతం చేయవద్దని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20:్ఢల్లీ క్రికెట్ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను నిగ్గు దేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం సారథ్యంలో దర్యాప్తు కమిషన్ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.