-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చండీగఢ్: హర్యానాలోని పల్వల్ వద్ద మంగళవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
రాంచీ : జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద హౌరా - భోపాల్ ఎక్స్ప్రెస్ ఒక కారును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: తెలంగాణాలో స్థానిక సంస్థల నుండి శాసన మండలిలోని 12 సీట్లకు జరుగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ సోమవారం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్నగర్ నుండి దామోదర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుండి డా.చంద్రశేఖర్, నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ టికెట్పై పోటీ చేస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మధుసూధన్ మిస్ర్తీ ఒక ప్రకటనలో తెలిపారు.
సమన్ల రద్దుకు ఢిల్లీ హైకోర్టు నో
హాజరుకమ్మంటూ సోనియా, రాహుల్కు ఆదేశం
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు
పదివేల ఇళ్ల నిర్మాణం
10, 5వేల చొప్పున పరిహారం
పదికిలోల బియ్యం, పంచె, చీర పంపిణీ
పంట నష్టానికి రూ.13,500 చెల్లింపు
ప్యాకేజీ ప్రకటించిన సిఎం జయలలిత
అలాగే పరిగణించండి
రాష్ట్రాలు, యూటీలకు
సుప్రీం కోర్టు ఆదేశం
బిహార్ బాలిక కేసులో స్పష్టీకరణ
2012నాటికి దేశంలో 4.5కోట్ల మంది నిరుద్యోగులు
లోక్సభలో వివరించిన కార్మిక మంత్రి దత్తాత్రేయ
* ఏపిలో టిడిపి తీరుపై అధిష్ఠానానికి సత్యనారాయణరావు ఫిర్యాదు