-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ఉభయ సభల్లో నివేదిక
న్యూడిల్లీ, డిసెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతలు పొందాల్సిన అవసరం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె లోక్సభలో ఈ విషయం చెప్పారు. విధాన సభలు ఆమోదించిన చట్టం మేరకు విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆమె చెప్పారు.
పలు కీలక అంశాలపై చర్చలు ఇస్లామాబాద్లో హార్ట్ ఆఫ్ ఆసియా మీట్
భారత్, మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆశాభావం
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సిపిఐ సీనియర్ నేత ఎబి బర్దన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. బర్దన్కు సోమవారం గుండెపోటు రావడంతో హుటాహుటని సెంట్రల్ ఢిల్లీలోని జిబి పంత్ ఆసుపత్రి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. 92 ఏళ్ల బర్దన్ ఉదయం 8 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
తమిళనాట రైతులకు పంట నష్టం భర్తీ
ఇళ్లను కోల్పోయిన వారికి రూ. 10వేలు
ముఖ్యమంత్రి జయలలిత ప్యాకేజీ
టిడిపి, బిజెపికి ‘సాధన కమిటీ’ అల్టిమేటం * ఏపి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక