S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/05/2020 - 06:14

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకు నుండి వచ్చే మార్చికల్లా 50 లక్షల టన్నుల బొగ్గుతో ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్ణయించింది. ఒడిశా రాష్ట్రంలో సింగరేణికి కేటాయించిన నైనీ, న్యూ పాత్రపాద బొగ్గుగనులపై హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం సీఎండీ అధ్యక్షతన సమావేశం జరిగింది.

02/05/2020 - 06:10

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, కార్యకర్తలు , నేతలు అవిశ్రాంతంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కోర్ కమిటీ నేతలు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల సమావేశంలో మాట్లాడారు.

02/05/2020 - 06:08

హైదరాబాద్, ఫిబ్రవరి 4: మేడారం జాతరకు వచ్చే భక్తుల మదిలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థిరంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పిలుపు ఇచ్చారు. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్ నుండి మేడారం జాతర ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. జాతరలో వివిధ శాఖలు అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని సోమేశ్‌కుమార్ సూచించారు.

02/05/2020 - 06:01

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజేపీ, కాంగ్రెస్ నేతలవి అసంబద్ధ ఆరోపణలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఖండించారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు అవగాహన లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.

02/05/2020 - 05:43

హైదరాబాద్, ఫిబ్రవరి 4: జాతిపిత మహాత్మాగాంధీని దూషించిన బీజేపీ ఎంపీ హెగ్డేను పార్లమెంటు సభ్యునిగా బర్తరఫ్ చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ చేసిన గొప్ప స్వాతంత్య్ర పోరాటాన్ని అవమానపరిచారన్నారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వంతో గాంధీ కుమ్మక్కైనట్లు ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

02/05/2020 - 05:03

హైదరాబాద్: మూకుమ్మడిగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో పోస్టింగ్‌లు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచిన ఏడుగురు అధికారులకు మంగళవారం పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బెనహర్ మహేశ్‌దత్ ఎక్కాను డాక్ట ర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అడిషనల్ డైరెక్టర్

02/05/2020 - 06:25

హైదరాబాద్: ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో పూర్తిగా వినియోగించుకోవాలని, పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మంగళవారం జరిగిన ‘డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులను కూడా పెంచాల్సి ఉందన్నారు.

02/05/2020 - 05:00

నార్లగిరి యాదగిరి

02/04/2020 - 06:44

భూపాలపల్లి/తాడ్వాయి, ఫిబ్రవరి 3: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని ములుగు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ.పాటిల్ అన్నారు.

02/04/2020 - 06:39

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 3: తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న తిరుపతి సరసన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ అదే రీతిలో తెలంగాణ శ్రీశైలంగా చెర్వుగట్టు పుణ్యక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Pages