-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నవంబర్ 9: ఓ వైపు రాష్ట్రం కష్టాల కడలిలో ఉందంటూనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్రయాణాలు సాగిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలు అభివృద్ధిపై చర్చకు సవాళ్లు విసిరి తరువాత పరారవుతున్నారని ఎద్దేవా చేశారు.
* వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వారంగాలపై ప్రత్యేక దృష్టి * ప్రణాళికా విభాగంతో సమావేశంలో సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం, నవంబర్ 9: చంద్రబాబునాయుడు ప్రధాని మోదీ అంటే భయంతోనే రాష్ట్రంలో బీజేపీ నాయకులను గృహ నిర్భంధం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రజాస్వామ్యమంటే చంద్రబాబునాయుడుకు అర్ధం తెలియదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
కడప, నవంబర్ 9: యోగివేమన యూనివర్సిటీ విద్యార్థుల గురించి ఊరువాడ, జిల్లా, రాష్ట్రం, దేశం గొప్పగా చెప్పుకునేలా ఎదగాలని, శాస్త్ర సాంకేతిక విద్యలో రాణిస్తూ ప్రపంచానికి మేలు జరిగేలా పరిశోధనలు చేయాలని మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
విజయవాడ, నవంబర్ 9: ఓ వైపు రాష్ట్రం కష్టాల కడలిలో ఉందంటూనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్రయాణాలు సాగిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలు అభివృద్ధిపై చర్చకు సవాళ్లు విసిరి తరువాత పరారవుతున్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడ(సిటీ), నవంబర్ 9: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి: చంద్రబాబు జమ్మిక్కుల వల్ల రాజధాని అమరావతి ప్రతిష్ట దెబ్బతింటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి రామకృష్ణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, సీఆర్డీఏ పేరును చంద్రబాబు రియల్ ఏస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేశారని అన్నారు.
అమరావతి: ఏపీ అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు పేద ప్రజల కలల ప్రాజెక్టు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గృహనిర్మాణంపై ఆయన శుక్రవారంనాడు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదలకు సొంతింటి కలను నిజం చేయాలన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని, లాటరీ ద్వారా ఎంపిక చేయాలన్నారు.
విజయవాడ (క్రైం): రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్న డీఎస్పీలతోపాటు అదనపు ఎస్పీలకు పోస్టింగ్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి. సిఐడి డిఎస్పీ జి వెంకటరాముడు కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓగా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేస్తున్న వైబిపిటిఏ ప్రసాద్ను విజయవాడ సెంట్రల్ ఏసీపీగా నియమించారు.
శ్రీకాకుళం, నవంబర్ 8: విశాఖ కుంభకోణం ముఖ్యమంత్రి సన్నిహితుల జోక్యంతోనే జరిగిందని, సిట్ విచారణ సక్రమంగా జరగలేదని, ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున గొంతెత్తితే నొక్కేయాలనే తన పేరు సిట్ నివేదికలో చేర్చారని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. భూ కుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదన్నారు. గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.