S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2018 - 03:21

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రీడకు వేదక కాబోతోంది. బీచ్ వాలీబాల్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది వాలీబాల్ (ఎఫ్‌ఐవీబీ) బీచ్ వాలీబాల్ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచంలోని 56 దేశాల్లో ఈ బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది.

09/17/2018 - 03:20

తిరుపతి, సెప్టెంబర్ 16: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల అంతు చూస్తామని, రూ. 4 లక్షల కోట్లు స్వాహా చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు చంద్రబాబు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు.

09/17/2018 - 03:19

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వచ్చిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు.

09/16/2018 - 04:54

గుంటూరు, సెప్టెంబర్ 15: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన ఆర్టీసీపై 210 కోట్ల రూపాయల మేర భారం పడిందని సంస్థ చైర్మన్ వర్ల రామయ్య పేర్కొన్నారు.

09/16/2018 - 06:22

విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని వామపక్ష నేతలు అన్నారు. సామాజిక న్యాయంతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు.

09/16/2018 - 04:50

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రభుత్వం సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించగలుగుతుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నదికి జలసిరి హారతినిచ్చారు.

09/16/2018 - 06:12

అమరావతి: పారిశ్రామికీకరణ ఒకేచోట కేంద్రీకరణ జరిగితే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కావాలి. అంటే వికేంద్రీకరణ జరగాలి. ముందస్తు ఆలోచనలతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పరిశ్రమలను వికేంద్రీకరణ చేసే దిశగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

09/16/2018 - 04:47

విజయవాడ, సెప్టెంబర్ 15: ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కెందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను తీర్చేందుకు, ఖరీఫ్ సీజన్‌ల్లో ధాన్యం తదితర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు వీలుగా 15 వేల కోట్ల రూపాయల మేర రుణాలను వివిధ బ్యాంక్‌ల నుంచి సమకూర్చుకోనుంది. ఈ మేరకు బ్యాంక్‌ల నుంచి తీసుకునే రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించింది.

09/16/2018 - 04:46

విజయవాడ, సెప్టెంబర్ 15: ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లను టైమ్ స్కేల్ పద్ధతిలో క్రమబద్ధీకరించాలని గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ (ఈయూ) నాయకులు విజ్ఞప్తి చేశారు.

09/16/2018 - 04:45

విజయవాడ, సెప్టెంబర్ 15: ఆర్టీసీ సిబ్బంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సంస్థ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్ సురేంద్రబాబు హితవు పలికారు. చెడు అలవాట్ల కారణంగా వ్యక్తిగత ఆరోగ్యం పాడవడం, కుటుంబ ప్రగతి కుంటుపడడం వంటి నష్టాలు కలుగుతాయన్నారు. సిబ్బంది ఆర్టీసీ సంస్థ ప్రతిష్ట ఇనుమడించేలా బాధ్యతగా నడుచుకోవాలన్నారు. స్థానిక విద్యాధరపురంలోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో శనివారం జరిగిన కౌన్సిలింగ్‌లో ఆయన ప్రసంగించారు.

Pages