-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలో ఏటీఎంల సంఖ్య పెరుగుతున్నది. గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి ఏటీఎంలు పెరిగాయి. 2,22,568 లక్షల ఏటీఎంలు గత ఏడాది ఆగస్టులో ఉండగా, ఈ ఏడాది అదే కాలానికి 2,28,422 ఏటీఎంలు ఉండడం గమనార్హం. అయితే, ద్రవ్య లబ్ధతపై అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ కొన్ని పరిమితులను విధించిన నేపథ్యంలో ఏటీఎంలు పెరుగుతున్నా, వాటిలో ఎక్కువ శాతం పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 341 పాయింట్లతో 33,349 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లతో 10,030 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ రూ.73.34గా కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న మాంద్యం తీవ్ర ప్రభావం చూపడంతో, గురువారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) దారుణంగా దెబ్బతింది. దీనితోపాటు వివిధ అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో, ట్రేడింగ్లో 344 పాయింట్లు కోల్పోయి, చివరికి 33,690.09 పాయింట్ల వద్ద స్థిరపడింది. బుధవారం నాటి లావాదేవీలతో ఊపందుకున్న బుల్న్ అదే దూకుడును కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు.
ముంబయి, అక్టోబర్ 25: తొలిసారిగా భారత మార్కెట్లోకి ఇటలీ ప్రవేశిస్తోంది. అక్కడి మిలాన్ మాల్పెన్సా హబ్ నుంచి ఢిల్లీ, ముంబయిలకు విమాన సర్వీసులను డిసెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు గురువారం నాడిక్కడ అధికారులు తెలిపారు. వాస్తవానికి భారత్కు విమాన సర్వీసులను ఈనెల నుంచే ప్రారంభిస్తున్నట్లు గతంలో ఇటలీ ప్రకటించింది. కాగా భారత్లోని రెండు రూట్లలో నడుపనున్న ఇటలీ ఎ-330 ఎయిర్ క్రాఫ్ట్లో 252 సీట్లు ఉంటాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) షేర్లు డిపాజిట్లు మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ గురువారం ఈ సంస్థ షేర్ల విలువ మాత్ర తగ్గింది. గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి ఆ సంస్థ 8శాతం ఆదనపు ఆదాయాన్ని ఆర్జించింది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ ఎన్ఎస్ఈ షేర్ల విలువ 7.96 శాతం తగ్గిపోయి 69.90 రూపాయల వద్ద నిలిచింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గురువారం గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత ధర పలికింది. పది గ్రాముల బంగారం 32,625 రూపాయలకు చేరి, కొత్త రికార్డును నమోవదు చేసింది. దేశీయ నగల వ్యాపారులు భారీగా కొనుగోలు చేయడం, రూపాయి మారక విలువ తగ్గడం వంటి అంశాలు బంగానికి ఎక్కడలేని డిమాండ్ను కల్పించాయి. దీనితో ధరలకు రెక్కలొచ్చాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: మారుతీ సుజుకీ ఇండియా షేర్ల విలువ గురువారం ఒక శాతం తగ్గింది. గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి 9.8 శాతం ఆదాయం తరుగుదలను ఈ కంపెనీ నమోదు చేసింది. బీఎస్ఈలో ఈ కంపెనీ మార్కెట్ విలువ 065 శాతం తక్కువగా 6,724.70 కోట్లవద్ద ప్రారంభమై గురువారం 2.12 శాతం తగ్గుదలతో 6,625 కోట్ల రూపాయలుగా నిలచింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత దేశంలో టెలికాం రంగం అనేకానేక కష్టాలను ఎదుర్కొంటున్నదని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత టెలికాం రంగం నుంచి సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను మదుపరులు వెనక్కు తీసుకున్నారని, దీనితో చాలా మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.
ముంబయి, అక్టోబర్ 25: రూపాయి విలువ గురువారం 11 పైసలు పతనమయింది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా తరలిపోతుండటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా బలహీనపడటం వంటి అంశాలు రూపాయిని దెబ్బతీశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ గురువారం 11 పైసలు పతనమయి, 73.27 వద్ద ముగిసింది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,350.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,342.246
8 గ్రాములు: రూ. 26,737.968
10 గ్రాములు: రూ. 33,422.460
100 గ్రాములు: రూ. 3,34,224.60
వెండి
8 గ్రాములు: రూ. 332.40