-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, అక్టోబర్ 27: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సూచీల పతనం ఆందోళన కలిగిస్తున్నది. భవిష్యత్తుపై ప్రమాద ఘంటికలను మోగిస్తున్న మార్కెట్ తీరుకు మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు. విదేవీ పెట్టుబడులు భారీగా షేర్లను అమ్ముతుంటే, దేశీయ మదుపరులు కొంత వరకూ కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: జాతీయ మార్కెట్లో బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గింది. దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, వ్యక్తిగత పెట్టుబడిదారులు వెనుకంజ వేయడంతో, పది గ్రాముల బంగారం ధర 40 రూపాయలు తగ్గి, 32,550 రూపాయలకు చేరింది. ఈ వారం ఆరంభంలో 32,270 రూపాయలుగా ఉన్న పది గ్రాముల బంగారం రేటు క్రమంగా పెరుగుతూ, 25న 32,625 రూపాయలకు చేరింది.
ముంబై, అక్టోబర్ 27 : ప్రభుత్వ రంగా విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నవంబర్ 30నుంచి రెడ్ ఐ డొమెస్టిక్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు శనివారం వెల్లడించింది. ఈ సర్వీసులను ఢిల్లీ-గోవా-్ఢల్లీ, ఢిల్లీ-కోయం బత్తూర్-్ఢల్లీ, బెంగళూరు-అహ్మదాబాద్- బెంగళూరు మార్గాల్లో సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలకే సేవలను అందించనున్నట్లు పేర్కొంది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,330.00
8 గ్రాములు: రూ. 26,640.00
10 గ్రాములు: రూ. 33,300.00
100 గ్రాములు: రూ. 3,33,000
వెండి
8 గ్రాములు: రూ. 330.40
ముంబయి: వరుసగా రెండో రోజు కూడా సెనె్సక్స్ పతనం కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ)లో గురువారం నష్టాల్లో కొనసాగిన లావాదేవీలు శుక్రవారం పుంజుకుంటాయన్న ఆశ శుక్రవారం ఆరంభంలోనే ఆవిరైంది. అటు విదేశీ పెట్టుబడిదారులు, ఇటు దేశీయ మదుపరులు షేర్ల కొనుగోళ్లకు అనాసక్తిని ప్రదర్శించడంతో స్టాక్ మార్కెట్ మందగొడిగా కొనసాగింది. క్రమంగా షేర్ల అమ్మకాలు పెరగడంతో పాయింట్ల పతనం కొనసాగింది.
ముంబయి, అక్టోబర్ 26: గ్లోబల్ మార్కెట్ కుదుటపడని కారణంగా, భారత స్టాక్ మార్కెట్ కూడా ప్రభావితమవుతున్నది. ముడి చమురు ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వివిధ అంశాలు ప్రభావితం చేయడంతో, యూరోపియన్ షేర్లు శుక్రవారం గత రెండు నెలల్లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,342.246
8 గ్రాములు: రూ. 26,737.968
10 గ్రాములు: రూ. 33,422.460
100 గ్రాములు: రూ. 3,34,224.60
వెండి
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలో ద్రవ్య లోటు గత రెండు నెలలుగా తగ్గుతున్నది. అయితే, స్థూలంగా చూస్తే మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, అంటే ఏప్రిల్లో 1,51,967 కోట్ల రూపాయలుగా ఉన్న ద్రవ్య లోటు మే మాసంలో మరింత పెరిగి, 1,93,526 కోట్ల రూపాయలకు చేరింది. అయితే, కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న పలు చర్యల కారణంగా, జూన్లో 83,540 కోట్ల రూపాయలకు తగ్గింది.
ముంబయి, అక్టోబర్ 26: రూపాయి మారకం విలువ పతనం ఏ మాత్రం తగ్గడం లేదు. అప్పుడప్పుడు మెరుగుపడుతున్నదనే ఆశలు కల్పించినప్పటికీ, పతనం కొనసాగుతునే ఉంది. శుక్రవారం మరో 20 పైసలు దిగజారింది. దీనితో డాలర్ విలువ 73.47 రూపాయలకు చేరింది. గురువారం 11 పైసలు నష్టపోయి 73.27 రూపాయలుగా ఉన్న డాలర్ రేటు మరింతగా దిగజారడం ఆందోళన కలిగించే అంశం.
బెంగళూరు, అక్టోబర్ 26: బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు పెరగనున్నాయి. ఈ ఏడాది శీతాకాలంలో ఓవర్సీస్ ఫ్లైట్స్ను 17 శాతం పెంచేందుకు వివిధ విమానయాన సంస్థలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే ఎనిమిది అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య కాలంలో అదనంగా మరికొన్ని విమానాలను అందుబాటులో ఉంచనుంది.