-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, ఫిబ్రవరి 9: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమికుడు సూర్యచౌదరే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయినట్లు తెలిసింది. సూర్యచౌదరి అలియాస్ నాని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సూర్య విజయవాడలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ జరిపిన వాట్సాప్చాటింగ్, మెసేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అవనిగడ్డ, ఫిబ్రవరి 9: స్థానిక మండల పరిధిలోని రామకోటిపురం గ్రామానికి చెందిన బొప్పన సుబ్రహ్మణ్యం కుమారుడు బొప్పన కల్యాణ్బాబు(14) శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
నేరేడ్మెట్, ఫిబ్రవరి 9: ఇంట్లో చెప్పకుండా వెళ్లిన వృద్దురాలు అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వౌలాలి గాంధీనగర్లో నివసించే వి.సంగమ్మ(73) ఈనెల 8వ తేదిన మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి ఇప్పటి వరకు తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చుట్టు పక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు.
ఘట్కేసర్, ఫిబ్రవరి 9: వివాహితతో ప్రేమలో పడి తాగుడికి భానిస అయిన ఓ యువకుడు భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం మైదూర్ గ్రామానికి చెందిన వేముల కల్యాణ్(21) కాపలదారుడిగా పని చేస్తున్నాడు.
ఉప్పల్, ఫిబ్రవరి 9: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ బీరప్పగడ్డలో నివసిస్తున్న పీ.దశరథ గౌడ్ (65) ప్రైవేటు ఉద్యోగి. అతడు శనివారం ఉదయం పారిశ్రామిక వాడలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు వేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. కింద పడిన అతనిపై వెనుకనే వచ్చిన కారు ఢీకొంది.
జీడిమెట్ల, ఫిబ్రవరి 9: ఏసీబీ వలలో మరో అవినీతి చేప పడింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయినగర్లో నివాసముండే బాలాజీ గుప్త డెంటల్ డాక్టర్. దత్తాత్రేయ నగర్లో ఓ పాత ఇల్లు ఉంది.
వనస్థలిపురం, ఫిబ్రవరి 9: రైస్ పుల్లింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తు లక్షలు దోచుకుంటున్న మూఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద రూ.7.90 లక్షల నగదు, 55 తులాల బంగారు అభరణాలు, ల్యాప్ట్యాప్, ఒక కారు, 11 సెల్ఫోన్లు, టెస్టింగ్ టూల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి, ఫిబ్రవరి 9: తిరుమలలోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి నూతన మఠం నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో నిర్వాహకుల అజాగ్రత్త ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్న సంఘటన శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న త్రిదండి చిన్న జీయర్ మఠానికి చెందిన పాత భవనాన్ని తొలగించి అక్కడే నూతన భవన నిర్మాణం చేపట్టారు.
మెహిదీపట్నం, ఫిబ్రవరి 8: పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేట్లో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సీ.శ్రీనివాస్ నేతృత్వంలో దాడులు చేసి పట్టుకున్నారు.
గచ్చిబౌలి, ఫిబ్రవరి 8: నిరుపేదలైన కుంటుబాలకు రెండు పడకల గదులు ఇవ్వాలని ప్రభుత్వ కృషి చేస్తుంటే అమాయక ప్రజలను కొందరు దళారులు మోసం చేస్తు పబ్బం గుడుపుకుంటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని రెండు పడకల ఇళ్లు ఇప్పిస్తామని 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పేదలను మోసం చేస్తున్న ఘరాన నిందితుడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.