-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మెహిదీపట్నం, ఫిబ్రవరి 14: ఇద్దరు రౌడీ షీటర్లు ఫుల్గా మద్యం సేవించారు. చిన్నపాటి గొడవపడి పెద్దగా మారింది. ఒకరిఒకరు దాడి చేసుకున్నారు. ఓ రౌడీషీటర్, మరో రౌడీ షీటర్ను కత్తితో పొడిచి, చివరికి బండరాయితో తలపై మోది హత్య చేసిన సంఘటన మంగళహాట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14: పోలీసు ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల జరిగిన పోలీస్ ఉద్యోగాల నియామక ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పరుగు పందెంతో పాటు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వేగంగా పరిగెడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ఆఖరి పరుగుతో గుండెపోటుతో మృతిచెందాడు.
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 14: డ్రైనేజీ మ్యాన్హోల్లో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీమాదేవి, సోను భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడకు వచ్చి ఓ కంపెనీలో పని చేస్తున్నారు.
ఒంగోలు, ఫిబ్రవరి 14: ప్రకాశం జిల్లా పొదిలిలో పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న పగడాల రవిప్రకాష్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో గురువారం ఏకకాలంలో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాలలోని రవిప్రకాష్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.
బాడంగి, ఫిబ్రవరి 14: మండలం కోటిపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి ఏఎస్ఐ కొండలరావు అందించిన వివరాల ప్రకారం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన పడాల గంగులు(45) గురువారం ఉదయం పొలానికి వెళ్లి సైకిల్పై తిరిగి వస్తుండగా కుక్కలు అడ్డురావడంతో కింద పడిపోయాడు.దీంతో తలకు తీవ్ర గాయమైంది.
పాచిపెంట, ఫిబ్రవరి 14: ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి మండలంలో నూరువరహాలపాడు గ్రామానికి చెందిన బడ్నాన రాములమ్మ(35) మృతిచెందినట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. అందించిన వివరాల ప్రకారం రాములమ్మ బుధవారం నిత్యవసర సరుకుల నిమిత్తం గురివినాయుడుపేట వచ్చింది. స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కటారికోటకు చెందిన పి పోలయ్య ద్విచక్రవాహనం ఎక్కింది.
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో సంచలన దోపిడీ జరిగింది. సెల్ఫోన్లతో వెళ్తున్న కంటైనర్ను సినీఫక్కీలో అపహరించుకుపోయారు. సంచలనం రేపిన ఈ ఘరానా చోరీ జిల్లాలో వెంకటాచలం వద్దగల జాతీయ రహదారిపై మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు..
ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 13: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల 1లో ఎనిమిదవ తరగతి చదువుతున్న కొర్ర మోహన్రావు(13) అనే విద్యార్థి బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్(ఆర్కామ్) చైర్మ న్ అనిల్ అంబానీ, మరో ఇద్దరిపై ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసులో సుప్రీంలో విచారణ పూర్తయింది. బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. 550 కోట్ల రూపాయలు చెక్కు నాన్క్లియరెన్స్కు సంబంధించి ఎరిక్సన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
థానే, ఫిబ్రవరి 13: థానేలో ఒక మహిళకు కోటి రూపాయలు విలువ చేసే సగం రేటుపై ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఒక ఉదంతం వెలుగు లోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు మోసానికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. విచిత్రమేమిటంటే ఈ కేసులో మోసపోయిన మహిళ కూడా ఒక జూనియర్ పోలీసు అధికారి కావడం విశేషం.