-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కాకినాడ, డిసెంబర్ 1: తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం రేపింది. అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు తెల్లవారుజామున వారి ఆచూకీ కనిపెట్టారు. వివరాల్లోకి వెళితే కాకినాడ నగరానికి చెందిన ఒక బాలిక ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుండి రావాల్సిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చింది.
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 1: దొంగ నోట్లను చలామణీ చేస్తున్న ఓ ముఠా గుట్టును ఎంవీపీ పోలీసులు బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.2,96,100ల విలువైన నకిలీ నోట్లను, రూ. ఏడు వేలు అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ (గచ్చిబౌలి), డిసెంబర్ 1: పీకలదాకా మద్యం తాగిన ఓ మాజీ ఎమ్మెల్యే తనయుడు పబ్లో హల్చల్ చేశాడు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ మాదాపూర్ నోవాటెల్ పబ్లో పటన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు మద్యం తాగి అమ్మాయిలను చితక బాదినట్లు పోలీసులు చెప్పారు. మాదాపూర్ పోలీసుల కథనం మేరకు.. నోవాటెల్ హోటల్లోని పబ్కు మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆశిష్ గౌడ్ తన స్నేహితులతో కలసి అర్ధరాత్రి వచ్చాడు.
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రూరల్ మండలం పుట్లగట్లగూడెంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో యాక్ట్ కింద ఆదివారం రాత్రి లక్కవరం ఎస్ఐ పరిమి రమేష్ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినట్టు పోలీసులు తెలిపారు.
అనంతపురం, డిసెంబర్ 1: బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లిమో లైనర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనంతపురం నగరంలోని తపోవనం వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుచిత్ర(26) అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు..
బెజ్జూరు, డిసెంబర్ 1: ప్రాణహిత నదిలో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతైన సంఘటన కొమురంభీం జిల్లా చింతలమానెపెల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో చింతలమానెపెల్లి మండలం గూడెం ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో ఆదివారం నాటుపడవ మునిగి ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు.
అనంతపురం: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం నగర శివారులోని సెంట్రల్ పార్కు సమీపంలోని మహదేవ్నగర్ వద్ద రైల్వే ట్రాక్పై తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 30: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసులో అతని భార్యను బెదిరించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.
జిన్నారం, నవంబర్ 30: నిద్రిస్తున్న భార్యాభర్తలను అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, శివానగర్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... జిన్నారం మండలం, శివానగర్ గ్రామానికి చెందిన బ్యాథోల్ సుధాకర్ (36), భార్య విజయలక్ష్మీ (28) శుక్రవారం రాత్రి నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని దుండగులు వారిని కత్తితో అతి దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
షాద్నగర్, నవంబర్ 30: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు షాద్నగర్ మెజిస్ట్రేట్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు.