-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వరంగల్, నవంబర్ 28: మానవీయ విలువలు రోజురోజుకు మంట కలుస్తున్నాయి. పుట్టిన రోజు సరదాగా బయటకు వెళ్లిన 19 ఏళ్ల యువతి పాలిట ఆమె ప్రేమికుడే యముడిగా మారాడు. ప్రేమించిన యువతిని నమ్మించి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది.
పాయకాపురం, నవంబరు 28: నగ ర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాల్ని నడుపుతు న్న వారిపై అటు అజిత్సింగ్నగర్ పోలీసులు, ఇటు నున్న గ్రామీణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను గురువారం నిర్వహించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 28: పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల యువకుడిని ఢిల్లీలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇతని నుంచి 20 తుపాకులతో పాటు వంద బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నట్లు డీసీపీ ప్రమోద్ సింగ్ కుష్వంత్ స్పష్టం చేశారు. యువకుడిని మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్ జిల్లాకు చెందిన రాజు దేశాయ్గా గుర్తించారు.
గచ్చిబౌలి, నవంబర్ 28: హైటెక్ సిటీలో తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. హత్యకు మతపరమైన కారణలు లేవని, 300 గజాల స్థలం వివాదంలో కాపుకాసి హతమార్చారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావుతెలిపారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఖైరతాబాద్, నవంబర్ 28: చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.
ఖైరతాబాద్, నవంబర్ 28: రాష్ట్ర సచివాలయ ఉద్యోగినని చెప్పి పలువురిని మోసగించిన ఘరానా మోసగాడిని, అతనికి సహకరించిన మరో మహిళను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.
హైదరాబాద్: రామ్గోపాల్ వర్మ రూపొందించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఆ చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు చిత్రం విడుదలకు సర్ట్ఫికేట్ జారీ చేయడం లేదని రామ్గోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
షాద్నగర్: షాద్నగర్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సంఘటన స్థలంలోని పరిస్థితులను బట్టి సజీవ దహనం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దహనం చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సుండుపల్లె: గిరిజన బాలిక(14)పై పూజారి అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన కడప జిల్లా సుండుపల్లె మండలం మడితాడు పంచాయతీ జికె రాచపల్లెలో వెలుగు చూసింది. బాధితురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటికి చెందిన సత్యనారాయణ అలియాస్ బుల్లెట్ రవి గత కొనే్నళ్లుగా సుండుపల్లె మండలంలోని ఆలయాల్లో పూజారిగా పనిచేస్తున్నాడు.
కర్నూలు, నవంబర్ 28: హైవేలపై చోరీలకు పాల్పడుతున్న కంజారా ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భారీ ట్రాన్స్పోర్టు వాహనాల్లోని వస్తువులను చాకచక్యంగా చోరీ చేయడం ఈ ముఠాకు వెన్నతోపెట్టిన విద్య. వాహనాలు వెళ్తుండగానే ముఠా సభ్యులు మోటార్బైక్లు, లారీల్లో వాటిని అనుసరించి గ్యాస్కట్టర్ సాయంతో తాళం తొలగించి లోపలికి వెళ్లి అందులోని విలువైన వస్తువులను దొంగలించేవారు.