ఫిట్‘లెస్’పై కొరడా!
Published Saturday, 11 June 2016శ్రీకాకుళం: ఆమదాలవలస రైల్వే ట్రాక్పై 2015 ఆగస్టులో ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్ నిలిచిపోయింది. గేట్లు లేని ఆ ట్రాక్పై ఇలా వ్యాన్ మొరాయించడంతో బడిపిల్లల ప్రాణాలు గాలిలో ఊగిసిలాడాయి. ఆ సమయానికి రైళ్ళు రాకపోకలు లేకపోవడంతో పిల్లలను దింపించేసి, వ్యాన్ను పట్టాల పైనుంచి తప్పించారు.