వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Saturday, 4 June 2016రామగిరి/గోరంట్ల, జూన్ 3 : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గోరంట్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాందలో వెంకటేశ్వర్లు (56)తోపాటు ఏడాది బాలుడు మృతి చెందాడు. అలాగే రామగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాందలో బాలు(36), లక్ష్మయ్య(40) మృతి చెందారు. స్థానికులు, ఆయా పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామగిరి మండలంలోని చెర్లోపల్లి సమీపంలో గల ఆర్డిటి చెక్డ్యాం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.