-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
భీమవరం, డిసెంబర్ 10: సంక్రాంతి కోడి పందాలకు పందెం పుంజు కాలు దువ్వింది. గోదావరి జిల్లాల్లో గత రెండు రోజులుగా పందెం పుంజుల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుత సీజన్లో డేగ, నెమలి, పర్లా పుంజులకు మరింత డిమాండ్ పెరిగింది. పందెంరాయుళ్లు వీటి కోసమే పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, ఆకివీడు, అయిభీమవరం, ఆచంట తదితర ప్రాంతాల్లో విపరీతంగా పర్యటిస్తున్నారు.
18న హైదరాబాద్కు రాక
31వరకూ ఇక్కడే శీతాకాల విడిది
24 లేదా 26న యాగానికి హాజరు
ఖరారు అయిన పర్యటన
పోలీసు పహరాలో ఓయు క్యాంపస్
ఎక్కడిక్కడ అరెస్టులు: ఉద్రిక్తం
పలు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం
శివసేన, బజరంగ్దళ్ కార్యకర్తల అరెస్టు
ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం
హాస్టళ్లలోనే పండుగ జరుపుకున్నాం:విద్యార్థులు
కులమత వ్యవహారం అనుకోవద్దు * చట్టాలను గట్టిగా అమలు చేయాలి
మతం, మందిరంతో గోవిశిష్టతను చాటాలి * స్వామి పరిపూర్ణానంద ఉద్బోధ
రూ. 2వేల జరిమానా
పరిశ్రమపై దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు
అప్పీల్కు నెల రోజుల గడువు
కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు కాంగ్రెస్ వల్లే సమస్య జటిలమని ఆరోపణ
గ్రామసభల అనుమతుల్లేవు చంద్రబాబువన్నీ అబద్ధాలే వైసీపీ నేత జగన్ ధ్వజం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ లకు ఎన్నికల కమిషన్ గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. సీఎం క్యాంపు కార్యాలయాన్ని, సచివాలయాన్ని రాజకీయ వేడుకలకు వాడుకున్నారని కమిషన్కు నోటీసులు జారీ చేసింది.