-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్: తెలంగాణలోఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కె.శివకుమార్ నాయుడును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల వేంకటేశ్వరస్వామికి బంగారు అభరణాల మొక్కులు చెల్లింపు విషయమై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖాధికారి భాస్కర్, కమిటీ సమన్వయ కర్తగా కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్ ఉన్నారు.
హైదరాబాద్ : ఆంక్షలు, అరెస్టుల నేపథ్యంలో హాస్టల్లోనే బీఫ్ ఫెస్టివల్ను జరుపుకున్నామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక వెల్లడించింది. దీనికి సంబంధించిన వీజువల్స్ను,్ఫటోలను మీడియాకు పంపింది. మరోవైపు విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడకక్కడ పోలీసులు మోహరించి అడ్డుకున్నారు.
హైదరాబాద్ :ఓయూలో బీఫ్ఫెస్టివల్ను నిరసిస్తూ భజరంగ్దళ్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాకు చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కుషాయిగూడ హనుమాన్ దేవాలయం వద్ద భజరంగ్దళ్ కార్యకర్తలు గోవులకు పూజలు చేశారు.
హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఓయూ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు. అలాగే ఎన్సిసి గేటు వద్ద వీహెచ్పి, బిజెవైఎం, గోసంరక్షణ కమిటీ సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ రహదారులన్నింటినీ మూసివేశారు.
హైదరాబాద్ : హిందూవాహిణి కార్యకర్తలు నాలుగు ఆర్టీసీ బస్సులపై రాళ్లురువ్వారు. గోపూజ అనంతరం హిందూవాహిణి కార్యకర్తలు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. ప్రదర్శన అశోక్నగర్ చౌరస్తాకు చేరుకోగానే కార్యకర్తలు ఆర్టీసీ బస్సులపై రాళ్లురువ్వటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన, భద్రత అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రపతి ఈ నెల 18 నుంచి 31 వరకు బొల్లారంలోని అతిథి గృహంలో బస చేయనున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: సెకండరీ స్కూల్ సర్ట్ఫికెట్ (ఎస్ఎస్సి) పబ్లిక్ ఎగ్జమినేషన్-2016 పరీక్షల టైమ్ టెబుల్ను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులకు కొత్త సిలబస్ ప్రకారం ఈ వార్హిక పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి 12.15 గంల వరకు నిర్వహిస్తారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్ర రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా కర్నూలు జిల్లాలో సంజామల, కొలిమిగుండ్ల మధ్య 40 కి.మీ రైలు మార్గం వేసేందుకు వెంటనే భూసేకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. బుధవారం ఆయన ఇక్కడ సచివాలయంలో సిమెంట్ పరిశ్రమపై సమీక్షించారు.
విశాఖపట్నం, డిసెంబర్ 9: ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతల్లో మార్పులతో వాతావరణంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) అధిపతి డాక్టర్ విఎస్ఎన్ మూర్తి చెప్పారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల గోవాలో ఐఐఒఇ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్పిడిషన్) సదస్సు జరిగిందన్నారు.