S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/07/2019 - 03:25

కరీంనగర్, మే 6: కొత్త జిల్లాల్లో ఆధునిక హంగులతో కోర్టు నూతన భవన నిర్మాణాలు చేపట్టేందుకు అనువైన స్థలాల గుర్తించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. సోమవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన కరీంనగర్ జిల్లా కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించారు. భవన పరిస్థితిపై ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

05/07/2019 - 03:22

యాదగిరిగుట్ట రూరల్, మే 6: యాదగిరిగుట్టలో రెండు ఎకరాల విస్తీర్ణంలో విశ్వశాంతి కోసం అఖండ నామ ఆశ్రమాన్ని నెలకొల్పి భక్తులకు శాంతి బోధలతో పాటు గీతా పారాయణం చేయిస్తూ ప్రజలను భక్తి మార్గంలో తీసుకెళుతూ ఆశ్రమం ప్రాంగణంలో 108 హోమగుండాలతో 108 పీఠాధిపతులు, మఠాధిపతులతో అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞం చేయాలనుకుంటే ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించడం హేయమైన చర్య అని ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న దాస్ త్రిశూలం స్వ

05/06/2019 - 17:57

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 108 అంబులెన్స్‌లు నిలిపివుంచే కార్యాలయంలో మంటలు చెలరేగటంతో పాత 108 అంబులెన్స్‌లు కాలిబూడిదయ్యాయి. దాదాపు 60 అంబులెన్స్‌లు కాలిపోయినట్లు, భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

05/06/2019 - 12:44

హైదరాబాద్: తెలంగాణలోని తొలిదశ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిదశలో 2097 ఎంపిటీసీ, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

05/06/2019 - 04:14

నూతనకల్, మే 5: రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణను విస్మరించి సమైక్య పాలకులకు ఊడిగం చేసిన కాంగ్రెస్.. ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్రంలో భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

05/06/2019 - 04:12

సిద్దిపేట, మే 5 : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలో అత్యంత మెరుగైన ప్యాకేజీని తెలంగాణ సర్కార్ అందిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ తెలిపారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ముంపునకు గురయ్యే అన్ని గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, బెన్‌ఫిట్స్ తీసుకొని యేడల వారి వివరాలు, చెక్కులను కోర్టుకు సమర్పించటం జరుగుతుందన్నారు.

05/06/2019 - 04:10

మెదక్ రూరల్, మే 5: మండే ఎండల్లో పోలింగ్ విధుల నిర్వహణకు వచ్చిన సిబ్బంది కొంత ఇబ్బందికి గురయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఉపాధ్యాయుల నెత్తిన ప్రతి ఒక్కరు క్యాప్ ధరించడం కనిపించింది. మహిళలు స్కార్ఫ్ లేదా చీర కొంగు తలపై కప్పుకోవడం కనిపించింది.

05/06/2019 - 04:09

మిర్యాలగూడ, మే 5: రాష్ట్రంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

05/06/2019 - 04:07

హైదరాబాద్, మే 5: దేశంలో తాజా రాజకీయ పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చించనున్నారు. సోమవారం త్రివేండం చేరుకుని కేరళ సీఎంతో కేసీఆర్ సమావేశం కానునట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

05/06/2019 - 04:05

హైదరాబాద్, మే 5: ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి తెలియచేస్తామని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. భువనగిరి వద్ద నాగినేని పల్లి గ్రామంలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిలానన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆకారపు మితి అనే విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

Pages