-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 21: ఏపీలో చంద్రబాబునాయుడు చేసిన దీక్ష ధర్మదీక్ష కాదని, అది అధర్మదీక్ష మాత్రమేనని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ్ధర్రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబునాయుడు దీక్ష కేవలం ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకే పెట్టారా అని ప్రశ్నించారు. ప్రజలు చూస్తుంటే, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రధానిని విమర్శించే ముందు వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని అన్నారు.
తుంగతుర్తి, ఏప్రిల్ 20: ఎప్పుడు పడ్డాడో...? ఎలా పడ్డాడో...? ఎవరికీ తెలియదు. కానీ బావిలోపడ్డ ఆ యువకుడు రాత్రంతా గాయా లతో నరకాన్ని అనుభవిస్తూ దాదాపు 12 గంట ల తర్వాత పోలీసుల సహకారంతో బయటికి రాగలిగాడు. అతడిని చూసి అయ్యో పాపం ఎక్కడి వాడో ఇక్కడి కొచ్చి ఇలాంటి విపత్కర పరిస్దితిని ఎదుర్కొన్నాడంటూ పలువురు వాపోయారు. శుక్రవారం వెలుగు చూసిన ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్నగర్, ఏప్రిల్ 20: ప్రజల్లో పాత్ర లేక కాంగ్రెస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, వారికి ఎలాంటి ప్రతిపక్ష అవకాశం కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నందున రాజకీయ ఉనికి ప్రమాదంగా మారిందనే ఉద్దేశంతోనే బస్సుయాత్రల పేరిట ప్రజలముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
సూర్యాపేట, ఏప్రిల్ 20: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచి మే 5వ తేదీలోగా ట్రయల్న్న్రు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్టవ్రిద్యుత్, ఎస్సీ కులాల అభివృది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో ని ల ఇమాంపేట వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు.
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తన పదవికి చేసిన రాజీనామాపై పునరాలోచన చేసి వ్యూహాత్మకంగా ఉపసంహరించుకున్నారు. దీనితో తన మున్సిపల్చైర్పర్సన్ పీఠాన్ని తిరిగి అధిష్టించారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణాచారికి తన రాజీనామా ఉపసంహరణ పత్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి సమర్పించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోనె్మంట్ ప్రాంతంలో గఫ్ రోడ్కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ప్లై ఓవర్ నిర్మించడానికి రెండు వారాల్లో ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం కంటోనె్మంట్, రెవిన్యూ, మున్సిపల్, అధికారులతో సీఎస్ జోషి సమావేశమయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: టీఎస్ ఆర్టీసీ హాస్పిటల్లో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సంస్థలో పని చేసే కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ మనుగడ బాగుంటుందని చెప్పారు. శుక్రవారం ఆయన తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ను సందర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో యుజి కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ కౌనె్సలింగ్ -దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ)కు సమగ్ర మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు. సీట్లు, అడ్మిషన్లు, రిజర్వేషన్లు, అర్హతలు, కమిటీలు గురించి ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది.
హైదరాబాద్, ఏప్రిల్ 20: వేసవి కాలంలో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహించడంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న తరుణంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు శుక్రవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. బోర్డు, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వేసవి సెలవుల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: మహేంద్ర ఎకోల్ సెంట్రల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండో- ఫ్రెంచ్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రతినిధి మల్ప్రీత్ సింగ్ తెలిపారు. నాలుగు స్పెషలైజేషన్లలో 240 సీట్లు ఉన్నాయని, ఇతర వివరాలకు సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని, దరఖాస్తులను ముందుగా సమర్పించిన వారికి మే 31న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అన్నారు.