-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ దివంగత నీటిపారుదల రంగం సలహాదారు ఆర్ విద్యాసాగర్రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు ఆర్పిస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించి, సభ్యత్వాన్ని రద్దు చేయడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను వెల్లడించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధం’ పథకం విజయవంతం అయ్యేందుకు బ్యాంకర్లు సహకరించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు. హైదరాబాద్ (గన్ఫౌండ్రీ) లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడుతూ, బ్యాంకులకు సంబంధించిన అన్ని స్థాయిల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పథకాలు చూసి భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అన్నారు. నర్సింహరావు గురువారం నాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ తదితరులతో కలిసి పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్స్ను తయారుచేసేందుకు రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 54 మున్సిపాలిటీలు తెలంగాణ టౌన్ ప్లానింగ్ చట్టం పరిధిలోకి వస్తాయి. మిగిలిన 19 మున్సిపాలిటీలు పట్టణాభివృద్ధి అథారిటీ కిందకు వస్తాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 19: ప్రపంచంలోనే యాజమాన్య విద్యకు అగ్రగామి సంస్థగా నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ (ఎన్మిమ్స్) ఆవిర్భవించిందని ఆ సంస్థ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజన్ సక్సేనా వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19: మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మెట్రో రైలుస్టేషన్కు అంబేద్కర్ నామకరణ సందర్భంగా వేదికపై మేడ్చల్ కలక్టర్ను సర్వే సత్యనారాయణ దూషించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులందరి పేర్లతో బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి ఆదేశించారు.
కోదాడ, ఏప్రిల్ 19: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చి దళితులు, గిరిజనులు గౌరవంగా జీవించే హక్కును హరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు.
నల్లగొండ: శాసన సభ్యత్వ రద్దుపై హైకోర్టు అనుకూ లంగా తీర్పు ఇచ్చిన తర్వాత సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం తొలిసారిగా సొంత నియోజకవర్గ కేంద్రం నల్లగొండకు రాగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.