S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 00:01

కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య మరోసారి అధికార, సంఘర్షణ మొదలు కావడానికి రంగం సిద్ధమైనట్టు ప్రచారవౌతోంది. సర్వోన్నత, ఉన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా దాఖలయ్యే ఫిర్యాదులను విచారించడానికి ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొందన్నది ఈ సంఘర్షణకు ప్రాతిపదిక.

08/03/2016 - 00:01

కంఠేశ్వర్, ఆగస్టు 2: నిజామాబాద్ మండలం సిర్పూర్‌లో గత వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఆనంద్‌కుమార్ వివరాలు వెల్లడించారు.

08/03/2016 - 00:00

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, ఆగస్టు 2: కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలోని రైతాంగానికి మల్లన్నసాగర్ ద్వారానే నీళ్ళు అందుతాయని, కాంగ్రెస్ నాయకులు దొంగ రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని వరలక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించిన అసెంబ్లీ నియోజక వర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/02/2016 - 23:59

నిజామాబాద్, ఆగస్టు 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో నిజామాబాద్ జిల్లా ప్రగతిని చాటుతూ ముందంజలో దూసుకెళ్తోంది. జిల్లాలో 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 2.76కోట్ల మొక్కలు నాటడం ద్వారా 82శాతం లక్ష్యాన్ని సాధించారు.

08/02/2016 - 23:59

కంఠేశ్వర్, ఆగస్టు 2: దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు మోడీ ప్రభుత్వమే కారణమని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నేత ఆకుల పాపయ్య ఆరోపించారు. ఈ మేరకు దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

08/02/2016 - 23:58

మోర్తాడ్, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాల్లో భాగంగా మోర్తాడ్ మండలం తడ్‌పాకల్ పుష్కర ఘాట్‌లో 3వ రోజు 265మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఒకవైపు చిరుజల్లులు కురుస్తుండటంతో పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. గోదావరిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పుష్కర ఘాట్‌లో ఐదుగురు గజ ఈతగాళ్లను మత్స్య పారిశ్రామిక శాఖ నియమించింది.

08/02/2016 - 23:58

మోర్తాడ్, ఆగస్టు 2: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జరుపనున్న మోడీతో మహా సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిజెపి జిల్లా కార్యదర్శి డమల్‌కర్ శ్రీనివాస్, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ రొయ్యాడి రాజేశ్వర్‌లు కోరారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి ముద్రించిన వాల్ పోస్టర్లను మోర్తాడ్‌లో పార్టీ నాయకులు మంగళవారం ఆవిష్కరించారు.

08/02/2016 - 23:55

ఆత్మకూర్(ఎం), ఆగస్టు 2: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఆవరణలో కల్వర్టు బునాదిగాని కాల్వ పనులు చేస్తుండగా నిర్మల అనే మహిళా రైతు అక్రమంగా మద్యలో పోతున్న కాల్వను బంద్ చేయించి గెట్టు పునాదును తవ్వుతున్నందున 292 సర్వే నెంబర్‌లో రైతులు గడ్డం సత్యనారాయణ, గడ్డం స్వామిలు మంగళవారం అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నా భూమిలో నా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటా.. పనులు చేయించుకుంటా..

08/02/2016 - 23:54

మర్రిగూడ, ఆగస్టు 2 : గ్రామ శివారులో 11 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న సంఘటన మండలంలోని అంతంపేట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సి ఐ బాల గంగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులోని రహస్య ప్రదేశంలో పేకాట ఆడుతుండగా 11 మందిని అదుపులోకి తీసుకొని 2440 రూపాయలను, 8 సెల్‌ఫోన్లు, ఐదు బైక్‌లను స్వాధీన పర్చుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని వారిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

08/02/2016 - 23:54

యాదగిరిగుట్ట, ఆగస్టు 2:మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానం కొండపైగల 113 దుకాణాలను ప్రస్తుత మొత్తం దుకాణాల నెలసరి అద్దె 16.30లక్షలు చొప్పున వర్తక సంఘానికి ఇచ్చేందుకు దేవస్ధానం అంగీకరించింది .త్వరలో వీటిని వర్తక సంఘానికి అప్పగించనున్నారు.అభివృద్ది పనులు జరుగుతున్నందున దేవస్ధానం మరియు వర్తక సంఘం మధ్య ఒక అంగీకారం కుదిరింది.

Pages