S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దళితులపై దాడులకు మోదీ ప్రభుత్వమే కారణం

కంఠేశ్వర్, ఆగస్టు 2: దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు మోడీ ప్రభుత్వమే కారణమని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నేత ఆకుల పాపయ్య ఆరోపించారు. ఈ మేరకు దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పులులు, సింహాలను ఆహారంగా తీసుకున్న వారిని విడిచిపెట్టి, వాటి కలేబరాలను తీసుకెళ్లిన దళిత యువతిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.