S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 01:54

అనంతపురం సిటీ, జూలై 28: జిల్లా వాసులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తెలిపారు. గురువారం నగరంలోని జెఎన్‌టియూ వద్దనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే, అధికారులు పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

07/29/2016 - 01:54

రాయదుర్గం, జూలై 28 : నియోజకవర్గం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఎమ్మెలేగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో అభివృద్ధి కరదీపికను ఓ ఓటర్‌తో విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాలు ఒక్కో ఏడాది రూ.వంద కోట్ల చొప్పున నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు.

07/29/2016 - 01:53

తనకల్లు, జూలై 28: మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో గురువారం సంచార జాతికి చెందిన వారు ఘర్షణ పడడంతో తండ్రి గుర్రప్ప (70), కొడుకు కొట్రసి (27) మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కళ్యాణదుర్గంకు చెందిన గుర్రప్ప, కొట్రసిలు కలిసి నెల రోజుల క్రితం కొక్కంటి క్రాస్ వద్ద గుడారాలు వేసుకొని వెంట్రుకలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

07/29/2016 - 01:52

గుంతకల్లురూరల్, జూలై 28 : 2013లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన కేసులో మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు గురువారం గుంతకల్లు రైల్వే కోర్టులో హాజరయ్యారు. అప్పట్లో అనంతపురం, హిందూపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో జరిగిన రైలురోకోకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

07/29/2016 - 01:49

ఒంగోలు, జూలై 28: నాగార్జున సాగర్ ఆయకట్టుపరిధిలోని రైతులు వరి పంట సాగుచేయవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించిన నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన వ్యక్తవౌతుంది. నాగార్జునసాగర్ సాగునీటితో జిల్లాలోని అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచికెనాల్ పరిధిలోని నాలుగులక్షల ఎకరాల్లో వరిపంటను సాగుచేస్తారు.

07/29/2016 - 01:48

ఒంగోలు, జూలై 28: ప్రజా సాధికార సర్వేపై క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు సంపూర్ణ పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యవేక్షణ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాసాధికార సర్వే చారిత్రాత్మకమైనదన్నారు.

07/29/2016 - 01:48

కందుకూరు, జూలై 28 : గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీసులు గురువారం ఛేదించారు. గురువారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించిన డిఎస్పీ కె ప్రకాష్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. డిఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

07/29/2016 - 01:47

ఒంగోలు, జూలై 28: రానున్న 2016-17 సంవత్సరానికి పొగాకుబోర్డు అనుమతి ఇచ్చిన మేరకే రైతులు పొగాకు పంటను సాగుచేసుకుని ఆదాయాన్ని పొందాలని బోర్డు ఇడి సిఎస్ పట్నాయక్ రైతులకు సూచించారు. గురువారం ఒంగోలు రెండవ పొగాకుబోర్డు వేలం కేంద్రం ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

07/29/2016 - 01:46

ఒంగోలు, జూలై 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుండి ముఖ్యమంత్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/29/2016 - 01:46

జరుగుమల్లి, జూలై 28 : ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కె బిట్రగుంట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ సుభాని అదే జిల్లాకు చెందిన కరిమున్నీషాతో గత నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.

Pages