S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కం ఎన్నాళ్ళు బ్రతుకబోదురు
కొన్నాళ్ళకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్ని హితము సతము మంచి కీర్తి కుమారీ!
సామ్రాజ్ఞి కూడా ముందులా.. ముడుచుకుని, ఒదిగిపోయినట్టు కాకుండా మామూలుగా కూర్చుని ఉంది తన సీట్లో.
ఆ ఊళ్ళో ఎక్కిన ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చాక తన కార్యక్రమం పూర్తిచేసుని ‘లైట్లు తీసేయ్ గురూ!’’ అని అరిచాడు కండక్టర్.
అప్పటివరకూ లేని బెరుకు అప్పుడావహించింది సామ్రాజ్ఞిని. వేరే చోటు ఖాళీ ఉన్నా తనే కోరి అతణ్ణి అక్కడ కూర్చోమని చెప్పి పొరపాటు చేసిందా? అని మధనపడసాగిందామె.
జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు, ఆర్.జె.సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ.. ‘వైశాఖం’ సినిమాలో ప్రతి క్యారెక్టర్కు ప్రాముఖ్యం ఉందని, సాంగ్స్ చాలాబాగా వచ్చాయని అన్నారు.
సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా నటిస్తున్న 23 సినిమా జోరుగా అహ్మదాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. మరోవైపు మహేష్ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈనెల చివర్లో సెట్స్పైకి రానుంది.
పూరి జగన్నాథ్ ‘ఇజం’ తరువాత తన నెక్స్ట్ సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కన్నడంలో ‘రోగ్’ చిత్రాన్ని చేసిన పూరి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారట. ఇక లేటెస్ట్గా పూరి జగన్నాథ్ ఓ కొత్త టైటిల్తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘మూడు కోతులు... ఒక మేక’! ఏంటి టైటిల్ వినగానే షాక్ అయ్యారా? నిజమండి బాబు..
ఒక సినిమా హిట్టయ్యాక అదే సినిమా తీయాలంటే సులభమైన పని కాదు. ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమా గురించి ఎక్కువ అంచనాలు ఉంటాయి. ‘్ధృవ’ సినిమా రీమేక్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నేను చేసే చివరి రీమేక్ బహుశా ఇదే అయి వుండొచ్చు. ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ తీసుకుని మన సొంత ఐడియాతో ఫ్రెష్గా చిత్రీకరించే ప్రయత్నం చేసాను. అలా చేయడానికి కొన్ని స్క్రిప్ట్లే పనికొస్తాయి.
విశాల్, తమన్నా కాంబినేషన్లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది.
వైష్ణవి మూవీస్, సొహాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాల్వాన్, ప్రాచి అధికారి జంటగా కృష్ణమోహన్ దర్శకుడిగా నిర్మాత సునీల్ సాగర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం నైజాం పిల్లోడు (వీడు మహా మాస్గాడు). ఈ చిత్రం టాకీ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సునీల్సాగర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ చిత్రంలో ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయని త్వరలో సినిమాని విడుదల చేస్తామన్నారు.
గంగోత్రి స్టూడియోస్ ప్రై.లి. సమర్పణలో సలుకూటి సర్వేష్రెడ్డి నిర్మిస్తున్న ‘ఇన్స్పెక్టర్ కిరణ్’ సీరియల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేమ్ రోహిణి హీరోయిన్గా, విశ్వ హీరోగా నటిస్తున్న ఈ సీరియల్కు కార్తిక్ తవ్వ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘్ధృవ’చిత్రం ఈనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్సింగ్.. అందాలు ఆరబోసి దుమ్ము రేపింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్ని విడుదల చేసారు. ఆ సాంగ్లో రకుల్ అందాలు ఓ రేంజ్లో సందడి చేస్తున్నాయి.