-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విజయవాడ: రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సు కాల పరిమితిని మరో మూడు నెలలు ప్రభుత్వం పొడిగించింది. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని అధికార వైకాపా ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ ఇంకా రూపొందించలేదు. ఈ నెలాఖరుతో మద్యం దుకాణాల లైసెన్సు కాలపరిమితి ముగుస్తుండటంతో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.
ముంబయి, జూన్ 25: రుణ బకాయిల వసూళ్లు భారీగా పెంచడం, మొండి బకాయిల శాతాన్ని తగ్గించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన బ్యాంకుల తీరు నిరర్ధక ఆస్తులను తగ్గించడంలో సత్ఫలితాలిస్తోంది. 2020 మార్చి నాటికి నిరర్థక రుణాలు (ఎన్పీఏ)లు 8 శాతానికి దిగివచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘క్రిసిల్’ నివేదిక స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 25: వాణిజ్య రంగ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా సరికొత్త ‘జాతీయ ఈ కామర్స్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే 12 నెలల కాలంలో ఈ విధానం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని అమల్లోకి రానుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వాటాదారులు, ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులతో రెండో దఫా నిర్వహించిన సమావేశంలో పై విషయం వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితి, జూన్ 25: భారత్ ఆర్థికాభివృద్ధిని ప్రతిఏటా 8 నుంచి 10 శాతానికి తగ్గకుండా చూసుకుంటేనే కొత్తగా ఉద్యోగావకాశాలను, ఉన్నత జీతభత్యాలను కల్పించేందుకు వీలుంటుందని ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు అరవింద్ పనగారియా మంగళవారం నాడిక్కడ అభిప్రాయపడ్డారు. ఎగుమతుల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించే అంశంపై భారత్ ప్రధాన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ముంబయి, జూన్ 25: రుతుపవనాలు సకాలంలో వచ్చి వ్యవసాయం సానుకూల పడుతుందన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేయడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా లాభపడ్డాయి. ప్రధానంగా విద్యుత్, వాహన, బ్యాంకింగ్ స్టాక్స్ మంచి లాభాలను అందుకున్నాయి. బీఎస్ఈ సెనె్సక్స్ 311.98 పాయింట్లు ఎగబాకి 0.80 శాతం లాభాలతో 39.434.94 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది.
న్యూఢిల్లీ: ప్రాధాన్యతా ప్రాతిపదికన జారీచేసే సరికొత్త ‘ఈ-పాస్పోర్టు’ల రూపకల్పనకు ప్రతిపాదించామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆధునిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పర్యాటక డాక్యుమెంట్ను అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. త్వరలో దీన్ని అమల్లోకి తేవడం జరుగుతుందని సోమవారం నాడిక్కడ జరిగిన ‘ఏడవ పాస్పోర్టు సేవా దివస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 24: విదేశాల్లో ఉంటున్న భారతీయుల లెక్కలేని సంపద దాదాపు 216-490 బిలియన్ డాలర్ల మేర ఉందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. 1980-2010 మధ్య కాలంలో విదేశాల్లోని భారతీయులకు లెక్కల్లోకి రాని సంపద మొత్తం ఈ మేరకు నమోదయిందని ఎన్ఐపీఎఫ్టీ, ఎన్సీఏఈఆర్, ఎన్ఐఎఫ్ఎం అనే మూడు సంస్థలు వెలుగులోకి తెచ్చాయి.
న్యూఢిల్లీ, జూన్ 24: రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సోమవారం అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడేళ్ల పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల వ్యవధి ఉన్నప్పటికీ ఆయన వైదొలగడం చర్చనీయాంశమైంది. అయితే కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ముంబయి, జూన్ 24: అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తల క్రమంలో చమురు, సహజ వాయులు, లోహ స్టాక్స్ తీవ్ర నష్టాలకు గురయ్యాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. తొలుత 300 పాయింట్లు ఎగబాకిన బీఎస్ఈ సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.
న్యూఢిల్లీ, జూన్ 24: పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే విద్యుత్ వాహనాలకు పన్నును తగ్గించే విషయాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విషయం వెల్లడించారు.