S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

08/09/2018 - 23:29

తరగతి గది రెండు అంశముల సంయోగం. ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేసే వేదిక- తరగతి గది. టీచర్ సమక్షంలో విద్యార్థి ఉంటాడు. కానీ, అది సాధన (లెర్నింగ్) కాదు. తరగతి గదిని విద్యార్థి సాగదీస్తాడు. అది ఆ విద్యార్థి మేధస్సు, సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. గురువు చెప్పిన బోధనా విషయాలను మననం చేసుకుంటారు. విద్యార్థులు తమ మేధస్సుతో దానిని సంయోగపరుస్తారు.

08/08/2018 - 23:57

వెంటాడుతున్న ‘భరత్ విభజన’ సమస్యలు!

08/07/2018 - 22:30

ఆర్టికల్ 35(ఎ)... దీనిపైనే దేశవ్యాప్తంగా ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో అత్యంత వివాదాస్పదంగాను, అంతే ప్రాధా న్యం ఉన్న ఈ అధికరణం ప్రస్తావన ఇపుడెందుకు వస్తోంది? ఇదేమైనా నిన్న మొన్న చేసిన చట్టమా? 1954 మే 14న రాష్టప్రతి ఉత్తర్వులతో అమలులోకి వచ్చిన అంశం. మరి 64 ఏళ్ల తర్వాత దీనిపై ఇపుడెందుకు ఈ రాద్ధాంతం?

08/05/2018 - 01:11

గతంలో తిరుమల సమీపంలోని అలిపిరి వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రవాదులు హత్యాప్రయత్నం చేశారు. అయితే, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇటీవల అదే తిరుమలలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా అతని కాన్వాయ్‌పై తెదేపా అభిమానులు దాడి చేశారు. దీంతో చంద్రబాబు చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోలేదన్న వ్యాఖ్యలు వినిపించాయి.

08/04/2018 - 00:14

పత్రికా స్వాతంత్య్రానికి ముప్పు అనూహ్య మార్గాల నుండి ఏర్పడుతోంది. సాంకేతికత ఉపయోగం మానవ జీవనానికి ఎంత సౌలభ్యం కలిగిస్తున్నదో మరింతగా ప్రమాదాలకూ కారణ మవు తోంది. తాజాగా ఆన్‌లైన్‌లో పత్రికా స్వాతంత్య్రానికి ముప్పు ఏర్పడుతున్నట్లు ‘సరిహద్దులు లేని రిపోర్టర్లు’ (రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్) సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

08/02/2018 - 00:08

విద్యుత్ రంగంలో భారత్ పరుగులు పెడుతోంది. ప్రపంచ స్థాయిలోనే విద్యుదుత్పత్తి రంగంలో గత నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత వల్ల భారత్ విశిష్ఠ స్థానం సంపాదించింది. పవన విద్యుత్‌లో నాల్గవ స్థానం, సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌లో ఐదవ స్థానం, సౌర విద్యుత్‌లో ఆరవ స్థానంలో మనదేశం నిలిచింది. దేశాభివృద్ధిలో విద్యుత్ రంగం పాత్ర కీలకం.

08/01/2018 - 00:02

గోప్యతను సాధారణ హక్కుగా గుర్తిస్తూ, వ్యక్తిగత సమాచార భద్రతపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక బిల్లును తీసుకురానుంది. దీనికోసం గత నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున కసరత్తే జరిగింది. జస్టిస్ బిఎస్ శ్రీకృష్ణ కమిటీ ‘డేటా రక్షణ-్భద్రత చట్టాని’కి ముసాయిదాను అందజేసింది. గత ఏడాది జూలైలో 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభు త్వం నియమించింది.

07/28/2018 - 23:43

ఇటీవల ఒక కాంగ్రెస్ ప్రతినిధి బృందం తెలంగాణ నుండి ఢిల్లీ వెళ్లి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసింది. ఈ సందర్భంగా కొందరు నాయకులు అధిష్ఠానం వద్ద పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

07/27/2018 - 22:06

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విభజన బిల్లులో ఇచ్చిన హామీలతో పాటు, రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన మేరకు ప్రత్యేక హోదా కల్పించడంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నేరమయ నిర్లక్ష్యాన్ని దేశప్రజల దృష్టికి తీసుకు రావడానికి తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాల గమనాన్ని వేగవంతం చేసింది.

07/26/2018 - 00:04

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ఆకాంక్షలను, చరిత్రను గౌరవించాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోనపుడు, ప్రాప్తకాలజ్ఞత లోపించినపుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. చరిత్రను గౌరవిస్తూనే, వాస్తవాలను ప్రజల ముందు చర్చకు ఉంచాలి. ఆత్మస్తుతి, పరనింద వల్ల ప్రయోజనం శూన్యం. ఈ వైఖరి వీడకుంటే శత్రువుల సంఖ్యను పెంచుకున్నట్టే.

Pages