S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/19/2019 - 22:43

కోటవురట్ల, జనవరి 19: మండలంలో పాములవాకలో ఒక వ్యక్తిం నుంచి ఐదువేలు విలువైన ఖైనీ, గుట్కా ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మధుసూధనరావు తెలిపారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసు సిబ్బంది పామువాలకలో శనివారం నిఘా ఏర్పాటు చేసారు . ఈనేపధ్యంలో నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన గ్రంథి వెంకట త్రినాధరావు పోలీసులను చూసి తప్పించుకునేందుకు చూసినట్లు ఎస్సై తెలిపారు.

01/19/2019 - 22:01

బొండపల్లి, జనవరి 19: బెదిరిన ఎద్దుల వలన ఆటో వృద్దురాలు గుండెపై పడడంతో మృతి చెందిన సంఘటన గొల్లుపాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి.

01/19/2019 - 00:55

హైదరాబాద్, జనవరి 18: అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర మూఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రెండు పిస్టల్స్, రెండు రౌండ్ల బుల్లెట్లు, రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

01/19/2019 - 00:43

కరీంనగర్, జనవరి 18: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల మద్యం మత్తులో ముంచెత్తి గెలిచేందుకు అధికారులకు అనుమానం రాకుండా సరికొత్త మార్గాల్లో మద్యం సరఫరా చేసేందుకు అభ్యర్థులు మార్గం సుగమనం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలు అభ్యర్థులు వినియోగించుకుంటూ అంబులెన్స్‌ల్లో సైతం మద్యం సరఫరా చేస్తున్నారు.

01/19/2019 - 00:40

మహబూబాబాద్, జనవరి 18: గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం గ్రామంలోకి వచ్చిన న్యూడెమోక్రసీ అశోక్ దళం డిప్యూటి కమాండర్ పవన్‌కళ్యాణ్‌తోపాటు కొరియర్లు జక్కుల సమ్మయ్య, వాసం వెంకన్నలను అరెస్ట్‌చేసినట్లు, వారి వద్ద నుండి స్ప్రింగ్ ఫీల్డ్ ఆయుధం, 48 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

01/19/2019 - 00:34

విజయవాడ (క్రైం), జనవరి 18: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషామీరా హత్య కేసు విచారణను సిబిఐ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ కేసులో గతంలో జైలుశిక్ష అనుభవించి నిర్దోషిగా విడులైన పిడతల సత్యంబాబును అధికారులు విచారించారు. ఇదే సమయంలో తొలుత నుంచీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత మాజీ మంత్రి కోనేరు రంగారావు మనుమడు కోనేరు సతీష్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు.

01/19/2019 - 00:34

ఉక్కునగరం, జనవరి 18: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్ఫ్‌ర్నేస్-3లో గల క్యాస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఉదయం భారీ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాస్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆస్తి నష్టం మాత్రం దాదాపు 50కోట్ల రూపాయల వరకు ఉంటుందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.

01/18/2019 - 23:50

హైదరాబాద్, జనవరి 18: ఇంట్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాప్రా తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మెహన్‌లాల్ చౌదరి (45) అతని భార్య నీలాదేవీ (35), కుమారుడు గోవింద్ చౌదరి (14), కూతురు నిఖిత (10) నివాసం ఉంటున్నారు.

01/18/2019 - 23:33

విజయవాడ (క్రైం), జనవరి 18: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలను తక్షణమే జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని ఏపీ సిట్‌ను ప్రత్యేక న్యాయస్ధానం ఆదేశించింది.

01/18/2019 - 23:20

న్యూఢిల్లీ, జనవరి 18: జస్టిస్‌లు దినేష్ మహేశ్వరి, సంజయ్ ఖన్మా సుప్రీం కోర్టు జడ్జిలుగా శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీం కోర్టులోని కోర్టు నెంబర్ వన్‌లో జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వారితో ప్రమాణం చేయించారు. వీరిద్దరి ప్రమాణంతో 31 మంది జడ్జిలు ఉండాల్సిన సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 28కి పెరిగింది.

Pages