-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి చివరిలోగా టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. టీచర్ల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, గతంలో టీచర్ల ఖాళీలలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలుజరగడం లేదని దాఖలైన ఎస్ఎల్పీలను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
పర్చూరు, జనవరి 21: మండల పరిధిలోని అన్నంబొట్ల వారిపాలెం గ్రామంలో పొగాకు గోదాం దగ్ధం చేసిన కేసులో పెట్లూరి శ్రీనివాసరావు, గోరంట్ల నవీన్కుమార్ అనే ఇద్దరికి మూడు సంవత్సరాలపాటు జైలుశిక్ష విధించినట్లు కోర్టు జూనియర్ అసిస్టెంట్ మోహన్రావు తెలిపారు.
త్రిపురాంతకం, జనవరి 21: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలోని చెందిన మేడపి గ్రామం వద్ద జరిగింది. పుల్లలచెరవు మండలం అదేయగూడెంకు చెందిన మంత్రయ్య (20) త్రిపురాంతకం నుండి మోటారుసైకిల్పై ఇంటికి వెళ్తుండగా మేడపి నుండి త్రిపురాంతకం వైపు వెళ్తున్న ఆటో తగిలింది. ఈ సంఘటనలో మంత్రయ్యకు గాయాలు కాగా 108 ద్వారా మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
రామచంద్రపురం, జనవరి 21: రామచంద్రపురం పట్టణ సరిహద్దులో వాహనాలను తనిఖీ చేస్తుండగా స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్లో పోలీసులకు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డులో సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దిరెడ్డి శివగణేష్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు.
పాయకరావుపేట, జనవరి 21: మండలంలో పాల్మాన్పేటలో సోమవారం సముద్ర స్నానంకు వెళ్ళి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి . తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తాళ్ళూరుకు చెందిన అక్బర్ వల్లీ(27) సముద్రంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. అక్బర్కు భార్య, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు.
పాయకరావుపేట, జనవరి 21: మండలంలో నామవరం జాతీయ రహదారిపై సిమ్మెంట్ ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారని ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం, జనవరి 22: అగ్ని సాక్షిగా జీవితాంతం తోడు ఉంటానని తాళికట్టిన భర్త క్షణికావేశంలో కాలయముడైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కలెక్టరేట్కు సమీపంలో కణపాకలోని అగురు వీధిలో నివసిస్తున్న శీల మారమ్మను (55) భర్త సన్యాసిరావు సోమవారం ఉదయం సుమారు 9.40 గంటల సమయంలో హతమార్చడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చుట్టు పక్కన అందరు ఉంటుండగానే భర్త కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు.
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 21: మండలంలో బలరాంపురం చెక్గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మందసకు చెందిన రంజిత్మహారాణా(22), ఆయన బావ నరేంద్రకుమార్లు ద్విచక్రవాహనంపై బరంపురంకు బయలుదేరారు. మార్గమాధ్యమంలో బలరాంపురంచెక్గేటు వద్ద పెట్రోల్బంకుకు వెళ్లి మళ్లీ రోడ్డుపైకి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది.
నార్కట్పల్లి, జనవరి 20: రోడ్డు ప్రమాదంలో మెడికల్ విద్యార్థిని మృతి చెందడంతో పాటు ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాల పాలయిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలోని ఏపీ లింగోటం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం..