నకిలీ డీడీల కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
Published Wednesday, 1 June 2016కదిరి టౌన్, మే 31 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నకిలీ డీడీల కుంభకోణంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ఏడేళ్లు, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్తో పాటు మరో ఆరుగురికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు..