S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/14/2018 - 03:20

అమరావతి, జూలై 13: రాష్టవ్య్రాప్తంగా వనం-మనం కార్యక్రమాన్ని ప్రభుత్వం మహోద్యమంగా చేపట్టనుంది. కృష్ణాజిల్లా నూజివీడులో ఈనెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున కోటి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

07/14/2018 - 01:35

రాజమహేంద్రవరం, జూలై 13: గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 29.70 అడుగుల మట్టంలో వరద ఉద్ధృతి నిలకడగా సాగుతోంది. దీనితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహ ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతూ కొనసాగుతోంది. కాటన్ బ్యారేజి నాలుగు ఆర్మ్‌లలో వున్న మొత్తం 175 గేట్లను శుక్రవారం 0.70 మీటర్లకు ఎత్తి వేసి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు.

07/14/2018 - 01:30

చిత్రం..సంపర్క్ ఫర్ సమర్ధన్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఆమె నివాసంలో కలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, లక్ష్మణ్ తదితరులు

07/14/2018 - 01:26

విశాఖపట్నం, జూలై 13: నౌకాశ్రయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టు కేంద్ర నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, నీటిపారుదల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియచేశారు. దేశంలోని 12 మేజర్ పోర్టుల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతో గడ్కరీ గత రెండు రోజులుగా విశాఖలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

07/14/2018 - 01:06

హైదరాబాద్, జూలై 13: పాడి పరిశ్రమ సహకార సంఘాలకు చెందిన పాడి రైతులకు సబ్సిడీపై బర్రెలు కొనుగోలు చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా పాడి పరిశ్రమ సహకార సంఘాలలో 2.13 లక్షల మంది పాడి రైతులు ఉన్నారని ఆయన వివరించారు.

07/14/2018 - 01:04

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న రక్షణశాఖ ఎకో సిస్టమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంక్యు బేటర్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

07/14/2018 - 01:01

హైదరాబాద్, జూలై 13: ‘భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాసు పుస్తకాలు ఇచ్చాం. రైతుబంధు పథకం కింద చెక్కులు ఇచ్చాం. కొందరు రైతులకు అవి ఇంకా అందలేదు. కొన్ని పాసు పుస్తకాల్లో తప్పులు సవరించాల్సి ఉంది. పేరు మార్పిడీలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

07/14/2018 - 00:41

మంగళగిరి, జూలై 13: కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విలువైన బహుమతి అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖామంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.

07/14/2018 - 00:37

హైదరాబాద్, జూలై 13: దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో చైతన్యం నింపేందుకు వచ్చే ఎన్నికల్లోపు రామమందిర నిర్మాణం చేపట్టేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేయడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల బీజేపీ అజెండాను బయటపెట్టారు. శుక్రవారం నాడు ఆయన పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశనం చేశారు.

07/14/2018 - 00:28

అమరావతి, జూలై 13: ప్రాధాన్యతా రంగాలకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో శుక్రవారం 203వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం సందర్భంగా 2018-19 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

Pages