S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 05:38

న్యూఢిల్లీ, జూలై 25: డోపింగ్ కుంభకోణంలో చిక్కుకున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేనట్లేనని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వీలుగా నర్సింగ్‌కు సముచిత అవకాశాన్ని కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

07/26/2016 - 05:36

దుబాయ్, జూలై 25: ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా సోమవారం చాంపియన్‌షిప్ మేస్‌ను కైవసం చేసుకుంది. ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన వార్షిక ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో నిలవడంతో ఆ జట్టుకు చాంపియన్‌షిప్ మేస్‌ను అందజేశారు.

07/26/2016 - 05:35

న్యూఢిల్లీ, జూలై 25: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడలకు ముందు దేశంలో ‘ఒలింపిక్ వేడి’ని రగిల్చేందుకు ‘రన్ ఫర్ రియో’ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31వ తేదీన న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ ఈవెంట్‌ను ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు.

07/26/2016 - 05:27

న్యూఢిల్లీ, జూలై 25: బజాజ్ ఆటో ప్రతిష్ఠాత్మక ద్విచక్ర వాహనం ‘వి’ అమ్మకాలు లక్ష మార్కును దాటాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక లోహంతో వి బైకులను బజాజ్ తయారు చేస్తున్నది తెలిసిందే. 150సిసి సామర్థ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్‌కు పరిచయమైన వి బైక్ పంపిణీ మార్చి 23 నుంచి మొదలైంది.

07/26/2016 - 05:27

ముంబయి, జూలై 25: ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్‌రంగ బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం జరిమానాలు వేసింది. నిరుడు చోటుచేసుకున్న 6,100 కోట్ల రూపాయల కుంభకోణంలో తాజాగా బ్యాంక్ లోపాలు బయటపడటంతో బ్యాంక్ ఆఫ్ బరోడాపై 5 కోట్ల రూపాయల జరిమానాను విధించిన ఆర్‌బిఐ..

,
07/26/2016 - 05:26

న్యూయార్క్, జూలై 25: యాహూ ఆపరేటింగ్ వ్యాపారాన్ని వెరిజోన్ కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. సుమారు 4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం ఇక్కడ కుదిరింది. నిన్నటి తరం వెబ్ యూజర్ల ఇంటర్నెట్ ప్రవేశానికి ప్రధాన ద్వారంగా వెలిగిన యాహూ.. గూగుల్, ఫేస్‌బుక్ తదితర నేటి తరం ఇంటర్నెట్ దిగ్గజాల ముందు చతికిలపడింది.

07/26/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 25: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. భారతీయ ఐటి పరిశ్రమలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమినీ సంస్థలున్నట్లు ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది.

07/26/2016 - 05:22

ధర్మవరం రూరల్, జూలై 25: ధర్మవరం పట్టణంలోకి రహస్యంగా ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా బిల్లులు లేకుండా వివిధ మార్గాల్లో పలు వాహనాల్లో వస్తున్న పవర్‌లూమ్స్ చీరలపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాడులు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భాగంగా శనివారం రూ.50 వేలు పవర్‌లూమ్స్ చీరలు తరలించే వారిపై ఏసిటిఓ బేబి సునంద అపరాధ పన్ను విధించిన విషయం తెలిసిందే.

07/26/2016 - 05:22

బెంగళూరు, జూలై 25: విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. సోమవారం బ్యాంకుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. తమతో జరిగిన మాస్టర్ డెట్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ (ఎమ్‌డిఆర్‌ఎ) షరతులను బ్యాంకులు మీరాయని, అనవసరమైన రాద్ధాంతంతో తమ వ్యాపారాన్ని దెబ్బతీశాయని అసహనం వ్యక్తం చేసింది.

07/26/2016 - 05:21

గుంతకల్లు, జూలై 25:గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిర్వహించిన టెండర్లలో నాయకులు సిండికేట్‌లు ఏర్పడి రైల్వే ఆదాయానికి గండి కొట్టారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రూ.25 కోట్లతో ముదిగుబ్బ, రేణిగుంట, గూడురు స్టేషన్‌ల పరిధిలో నూతనంగా ఆర్‌యుబి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు.

Pages