S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/06/2018 - 03:57

విజయవాడ, ఫిబ్రవరి 5: సరిగ్గా ఏడాది కాలంలోనే ఎన్నో దశాబ్దాలుగా అపరిష్కృతంగా నిలిచిన అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనటమే కాకుండా వాటిల్లో కొన్నింటికి జీవోలు సాధించగల్గామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ‘ఏపీ జేఏసీ అమరావతి’ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.

02/06/2018 - 03:56

అమరావతి, ఫిబ్రవరి 5: మిత్రపక్షాలను లొంగదీసుకునే విషయంలో బీజేపీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహంతోనే వెళుతోందని ఆ పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం, తాజాగా సోము వీర్రాజు వైఖరి, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వౌనం తదితర అంశాలపై విశే్లషించిన తెలుగుదేశం పార్టీ నేతలు..

02/06/2018 - 03:55

విజయవాడ, ఫిబ్రవరి 5: ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చే దారిని మారుస్తున్నారు. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు పోలీసు బలగాల నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సీఎం చంద్రబాబు ఇప్పటి వరకూ ఉండవల్లి లోని తన నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం మీదుగా సచివాలయానికి వస్తున్నారు.

02/06/2018 - 03:55

విజయవాడ, ఫిబ్రవరి 5: బ్రాహ్మణ కార్పొరేషన్ పనితీరుపై ఆ సంస్థ జిల్లా ప్రచార కర్తలు (డీఎల్వోలు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పథకాల ప్రచారం బదులు, సోషల్‌మీడియాలో సంస్థపై వస్తున్న ఆరోపణలతో సీఎం చంద్రబాబు లక్ష్యానికి విఘాతం ఏర్పడుతోందని ఆందోళన చెందారు. చైర్మన్‌పై వచ్చే ఆరోపణలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని, కార్పొరేషన్‌పై, ప్రభుత్వంపై, పార్టీపై వచ్చే ఆరోపణలపై మాత్రమే స్పందిస్తామని స్పష్టం చేశారు.

02/06/2018 - 03:54

విజయవాడ, ఫిబ్రవరి 5: విశ్వశాంతి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్వరాజ్య మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న బౌద్ధుల విశ్వశాంతి కార్యక్రమాలు సోమవారం రాత్రి విజయవంతంగా ముగిసాయి. రాష్ట్రంలో వివిధ ప్రదేశాల నుంచి బౌద్ధులు వచ్చారు.

02/06/2018 - 03:53

విజయవాడ, ఫిబ్రవరి 5: నాలుగో స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ను పునర్ వ్యవస్థీకరిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ప్రొఫెసర్ గుమ్మడి నాంచారయ్య, సభ్యులుగా రిటైర్డ్ ప్రొఫెసర్లు వి.జయసింహులు నాయుడు, బి.నాగరాజ, బొబ్బిలికి చెందిన తుమ్మల భాస్కరరావు, రాష్ట్ర సచివాలయ ప్లానింగ్ విభాగం రిటైర్డ్ కార్యదర్శి ఐనాగంటి సత్యనారాయణ వ్యవహరిస్తారు.

02/06/2018 - 03:50

అమరావతి, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. సోమవారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లో మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. మొదట బెర్లిన్‌లో మంత్రి మెట్రో ఏపీ జనరల్ (మేనేజర్ ఇంటర్నేషనల్ ఏఫైర్స్)తో భేటీ అయ్యారు.

02/06/2018 - 03:22

కర్నూలు, ఫిబ్రవరి 5: శ్రీశైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. సోమవారం ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు.

02/06/2018 - 03:20

నెల్లూరు, ఫిబ్రవరి 5: పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, ఆ దిశగా తాము అధికారంలోకి రాగానే పలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

02/06/2018 - 03:18

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం రాజమహేంద్రవరంలో సోమవారం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కార్యాలయ ముట్టడి యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Pages