-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీలో బుధవారం కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన కొత్త టెలివిజన్ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ (హోమ్ ఇంటర్నేషనల్) యూన్చున్ పార్క్, సీనియర్ రీజినల్ డైరెక్టర్ (మార్కెటింగ్) ఆషిమ్ మాథుర్ తదితరులు
న్యూఢిల్లీ, జూలై 10: తమ సెల్ఫోన్ ఉత్పత్తులకు ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల సరసన త్వరలో భారత్ కూడా చేరనుందని చైనా ఫోన్ల తయారీ సంస్థ ట్రాన్షన్ హోల్డింగ్స్ వెల్లడించింది. ఇప్పటికే భారతీయ మార్కెట్ నుంచి ట్రాన్షన్ కంపెనీ సెల్ఫోన్ ఉత్పత్తులకు విపరీతమైన మార్కెట్ ఉంది.
న్యూఢిల్లీ, జూలై 10: మన దేశంలోని నాలుగు అంకుర సంస్థల్లో 8.5 మిలియన్ డాలర్లు (రూ. 58.28 కోట్లు) మదుపు చేసినట్టు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ వెంచర్ ఇనె్వస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్వీఐసీ) బుధవారం నాడిక్కడ వెల్లడించింది. అంతర్జాతీయంగా అనేక అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎస్వీఐసీకి సుమారు 2.2 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్నాయి.
ముంబయి: ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియి, రాకేశ్ గంగ్వాల్ మధ్య విభేదాలు తలెత్తటంతో అవి బయటకు పొక్కటంతో ఇండిగా షేర్లు కుప్పకూలాయి. మార్కెట్ ఆరంభంలోనే భారీ నష్టంతో మొదలైన షేరు ధర ఒక దశలో 19.24శాతం పడిపోయి రూ. 1,264.85కి పడిపోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో ఇండిగో షేరు ధర 11.90శాతం నష్టంతో రూ.
ముంబయి : గడచిన రెండు రోజులుగా తీవ్ర నష్టాల పాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు ఆ పరిస్థితిని అధిగమించాయి. తీవ్ర ఒడిదుడుకులకు గురైన సూచీలు సంతృప్తికర స్థాయిలో స్థిరపడ్డాయి. అయితే బీఎస్ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 10.25 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేయగా, ఎన్ఎస్సీ సూచీ నిఫ్టీ మాత్రం 2.70 పాయింట్ల స్వల్ప నష్టాన్ని నమోదు చేయడం విశేషం.
హైదరాబాద్, జూలై 9: తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆమోదం లేకుండా విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెనక్కు ఇచ్చేందుకు ఎట్టకేలకు వాసవి యాజమాన్యం దిగివచ్చింది. వాసవి యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల సంఘం నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున మరో మారు ఉద్యమించడానికి సిద్ధపడటంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావడంతో యాజమాన్యం దిగివచ్చింది.
న్యూఢిల్లీ, జూలై 9: గత 11 సంవత్సరాల కాలంలో మనదేశంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రూ. 1,85,624 కోట్ల మేర మోసపోయాయి. ఇందుకు సంబంధించి కేసులు 44,016 నమోదయ్యాయి. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ మోసాలు, కేసుల గణాంకాలు మంగళవారం రాజ్యసభకు చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 25,883.99 కోట్ల రూపాయల మేర అవినీతి, మోసగింపులు చోటుచేసుకున్నాయి.
ముంబయి, జూలై 9: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మంగళవారం తన త్రైమాసిక ఫలితాల నివేదికను విడుదల చేసింది. గత జూన్తో ముగిసిన ఈ కాలంలో ఈ సంస్థ 10.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ. 8.131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 7,340 కోట్ల నికర లాభం వచ్చిందని ముంబయికి చెందిన ఈ సంస్థ స్పష్టం చేసింది.
విజయవాడ, జూలై 9: వివిధ కారణాల వల్ల గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం (విజయవాడ) నుంచి పలు విమాన సర్వీసుల రద్దు, కుదింపు జరుగుతోంది. ఇప్పటికే గన్నవరం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దుచేయగా, మరికొన్ని సర్వీసులను వివిధ విమానయాన సంస్థలు కుదించనున్నాయి.
స్టాక్ మార్కెట్లో సోమవారం హాహాకారాలు చెలరేగాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావం, అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెనె్సక్స్ 793 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 252 పాయంట్లు కోల్పోయింది. ఫలితంగా 3.39 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైపోయింది.