-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ : మన దేశంలో వాణిజ్య సెంటిమెంటు 2016 నుంచి అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. ప్రధానంగా దేశ ఆర్థిక స్థితి మందగించడం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, నీటి కొరత వంటి కారణాలతో కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయని సోమవారం నాడిక్కడ విడుదలైన ‘ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియా బిజినెస్ అవుట్లుక్’ సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్, జూలై 15: దామరచర్లలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గు సరఫరా కోసం రైల్వేలైన్ను డబుల్ లేన్గా మార్చాలని జెన్కో, ట్రాన్స్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్రావు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. దామరచర్ల విద్యుత్ కేంద్రానికి సింగరేణి నుంచే మొత్తం బొగ్గును తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభాకర్రావు వెల్లడించారు.
ముంబయి, జూలై 15: హెవీ వెయిట్స్ సూచీలు భారీ లాభాలను నమోదు చేయడంతోబాటు ఇన్ఫోసిస్, ఇతర కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు దేశీయ మార్కెట్లను అధికంగా ప్రభావితం చేశాయి. దీంతో సోమావారం సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఉదయం నుంచి సానుకూలంగా ఆరంభమైన మార్కెట్లలో బీఎస్సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 327 పాయింట్లు ఎగబాకింది.
న్యూఢిల్లీ, జూలై 15: సహజ వాయు ప్రాసెసింగ్, సరఫరాలను పర్యవేక్షించే అతిపెద్ద ప్రభుత్వ రంగ విభాగం ‘గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ’ (గెయిల్)ను విడగొట్టి ప్రత్యేక సంస్ధగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు వ్యూహాత్మక పెట్టుబడిదారులకు ఈ సంస్థ పైప్లైన్ నిర్వహణను విక్రయించి వాణిజ్య కార్యకలాపాలను పటిష్టవంతం చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
మిర్యాలగూడ టౌన్: రాష్ట్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో 18 పెట్రోల్ బంకులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, సీఎన్జీ బంకులు కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర జైళ్లశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ సైదయ్య అన్నారు.
విశాఖపట్నం, జూలై 14: ఒక ప్రాంత ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందంటే అక్కడ పారిశ్రామిక, పర్యాటక రంగాలు పరుగులు తీస్తున్నాయని అర్థం. పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వౌలిక సదుపాయాలు ఎంత అవసరమో, రవాణా వ్యవస్థా కీలకమే. విభజన అనంతరం నవ్యాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఆశించిన స్థాయిలోనే అభివృద్ధి చెందుతున్నాయి. అయితే, కీలకమైన రవాణా వ్యవస్థలో మాత్రం అందుకు తగినట్టు వృద్ధి కన్పించట్లేదు.
న్యూఢిల్లీ, జూలై 14: కంటిచూపు తక్కువగా ఉండేవారు, గుడ్డివారు సైతం కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించగలిగేలా ఓ మొబైల్ అప్లికేషన్ను రిజర్వు బ్యాంక్ త్వరలో తీసుకురానుంది. ఈ ప్రత్యేక యాప్ తయారీ కోసం సాంకేతిక రంగానికి చెందిన సంస్థల నుంచి బిడ్లు ఆహానించింది. డిజిట ల్ లావాదేవీలను ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ ఇప్పటికీ కరెన్సీ నోట్ల ద్వారానే అధిక శాతం లావాదేవీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, జూలై 14: జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నేతృత్వంలోని కొత్త బీమా ప్రీమియం ఆదాయం గడచిన జూన్ మాసంలో 94 శాతం వృద్ధి చెందింది. దీంతో ఈ రంగంలో ఉన్న బీమా సంస్ధల మొత్తం ఆదాయం ఆ నెలలో రూ. 32,241.33 కోట్లుగా నమోదైంది. ఈ విషయాలను జీవిత బీమా నియంత్రణ, అభివృద్థి విభాగం చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో మొత్తం 24 జీవిత బీమా సంస్థలు స్థూలంగా రూ.
రాజమహేంద్రవరం : ప్రస్తుతం గోదావరి ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు.. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి దాదాపు నెల రోజులు కావొస్తోంది. అయితే సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకుంటున్న సామాన్యులు ఇసుక లేక మధ్యలో పనులు నిలిపేసుకోవాల్సివస్తోంది.
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై వస్తున్న విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. బడ్జెట్లో పేర్కొన్న ప్రతిపాదనలన్నీ ప్రణాళికాబద్ధంగా, వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించామని ఆమె శుక్రవారంనాడు పేర్కొన్నారు.