-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,090.00
8 గ్రాములు: రూ.24,720.00
10 గ్రాములు: రూ. 30,900.00
100 గ్రాములు: రూ.3,09,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,304.813
8 గ్రాములు: రూ. 26,438.504
10 గ్రాములు: రూ. 33,048.13
100 గ్రాములు: రూ. 3,30,481.3
వెండి
8 గ్రాములు: రూ. 321.76
న్యూఢిల్లీ, మే 8: రూపాయి మారకం విలువ బుధవారం భారీ తగ్గింది. డాలర్కు 28 పైసలు పతనమైంది. దీంతో డాలర్ విలువ 69.71 రూపాయలకు పడిపోయింది. అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నదన్న వార్తల నేపథ్యంలో ఫోరెక్స్ మార్కెట్ పతనం వైపు అడుగులు వేసింది. రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ, డాలర్ ధర ఒకానొక దశలో 69.57 రూపాయలకు చేరుకుంది.
న్యూఢిల్లీ, మే 8: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు కూడా మున్సిపల్ బాండ్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ సెబీ సర్క్యులర్ను జారీ చేసింది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే క్రమంలో మున్సిపల్ బాండ్స్లో వారి మదుపును ఆహ్వానిస్తూ భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్బీఎల్) పరిమితులకు లోబడి విదేశీ పెట్టుబడులు ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ముంబయి: వరుసగా ఐదోరోజైన మంగళవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు విఫలమవుతాయన్న భయాందోళనలు కొనసాగడంతోబాటు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దృష్టి నిలిపిన మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. సెనె్సక్స్ 324 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయింది.
న్యూఢిల్లీ, మే 7: ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసిన నాల్గవ త్రైమాసిక ఆదాయాలు పెట్టుబడిదారుల సెంటిమెంటును ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో స్టాక్మార్కెట్లో మంగళవారం ఆ బ్యాంకు వాటాలు 4 శాతం మేర పతనమయ్యాయి. జాతీయ స్టాక్ మార్కెట్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో ఈ సంస్ధకు చెందిన ఒక్కోవాటా విలువ 3.77 శా తం తగ్గిపోయి రూ.384 వద్ద ట్రేడైంది.
ముంబయి, మే 7: మనదేశంలో గడచిన 2018లో ‘బిజినెస్ టు బిజినెస్’ అంకుర సంస్థల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2014లో 800గా ఉన్న ఈ సంఖ్య గత ఏడాది 3,200కు చేరుకుంది. పర్యావరణ స్థితిగతుల ఆధారంగా గణనీయ ప్రగతిని సాధిస్తూ 3.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ అంకుర సంస్థలు ఆకర్షించాయి. 2014లో ఈ సంస్థలు పెట్టుబడులు 797 మిలియన్ డాలర్లుగా ఉండేవి.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,090.00
8 గ్రాములు: రూ.24,720.00
10 గ్రాములు: రూ. 30,900.00
100 గ్రాములు: రూ.3,09,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,304.813
8 గ్రాములు: రూ. 26,438.504
10 గ్రాములు: రూ. 33,048.13
100 గ్రాములు: రూ. 3,30,481.3
వెండి
8 గ్రాములు: రూ. 316.80
అవనిగడ్డ, మే 7: స్థానిక 2వ వార్డులోని ఇండియాన్-1 ఏటీఎంలో చిరిగిన రూ.500 నోట్లు వస్తుండటం పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏటీఎంలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పెట్టి రూ.3వేలు డ్రా చేయగారు ఆరు రూ.500 నోట్లు వచ్చాయి. వాటిలో నాలుగు నోట్లు చిరిగిపోయాయి.
హైదరాబాద్, మే 7: మండుటెండలో పసిడి షాపులు మంగళవారం ధగధగ మెరిసిపోయాయి. అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయాలన్న సామాన్య, మధ్య తరగతి ప్రజల సెంటిమెంట్ను వ్యాపారులు బాగా సొమ్ము చేసుకున్నాయి. రోజువారీ కొనుగోళ్ల కంటే అక్షయ తృతీయ రోజున రెండింతలు ఎక్కువగా బంగారు కొనుగోళ్లు జరిగాయి.
ముంబయి: సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో 3ఎండ్ యూజర్2 కోసం భారత కంపెనీలు చేస్తున్న ఖర్చులు 2019లో సుమారు 10 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ఈ మొత్తం ఖర్చు 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని సోమవారం నాడిక్కడ విడుదలైన అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్2 అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రధానంగా వాణిజ్యపరమైన ఔట్సోర్సింగ్ రంగంలో ఈ ఖర్చు వేగంగా పెరుగుతోంది.