-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, మే 10: వెల్స్పన్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్ తన వాటాలను బై బ్యాక్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్ణ యం తీసుకునేందుకు సంస్థ బోర్డు ఈనెల 14న సమావేశమవుతుందని శుక్రవారం నాడిక్కడ ఆ కంపెనీ వెల్లడించింది. రూ.
ముంబయి, మే 10: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘కినరా కేపిటల్’ గురువారం ప్రైవే టు ఈక్విటీల ద్వారా రూ. 100 కోట్లు సమీకరించింది. గజాకేపిటల్, మైఖేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్, పటామర్ కేపిటల్, గవా కేపిటల్ సం స్థలకు వాటాలను విక్రయించడం ద్వారా ఈ నిధు ల సమీకరణ జరిగింది.
‘ఫివర్లెగ్ గర్ల్’ విగ్రహానికి ఎదురుగా ఉన్న ఉబర్ కార్యాలయం. రైడ్ హైరింగ్ సేవా రంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన ఉబర్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నది. న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్కి ఎదురుగా ఉబర్ కార్యాలయం ఉంది.
న్యూఢిల్లీ, మే 10: జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,600 కోట్ల నిధు లు సమీకరించాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం బోర్డు సమావేశం అవుతుందని సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రధానంగా బ్యాంకు మూలధనా న్ని పెంచేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధుల సమీకరణకు ఉపక్రమిస్తున్నట్టు తెలిపారు.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.80
వెండి
8 గ్రాములు: రూ. 321.84
విశాఖపట్నం: విశాఖ పోర్టు ట్రస్ట్ 2081-19 ఆర్థిక సంవత్సరంలో 65.30 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని సాధించిందని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. పోర్టు చైర్మన్గా ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల పదో తేదితో ముగియనున్న నేపథ్యంలో గురువారం విశాఖ పోర్టు గెస్ట్హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన హయాంలో పోర్టు సాధించిన ప్రగతి విశేషాలను వివరించారు.
ముంబయి: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కాం)కు 357 రోజుల న్యాయపరమైన చిక్కుల నుంచి జాతీయ కంపెనీల న్యాయ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం విముక్తి కలిగించింది. ఈ కంపెనీ దివాలా ప్రక్రియ అమలుకు ట్రిబ్యునల్ అనుమతించింది. దీంతో సుమారు రూ. 50వేల కోట్లమేర బ్యాంకు రుణాలున్న ‘ఆర్కాం’ అనిల్ అంబానీ గ్రూప్లో దివాలా తీసిన తొలి కంపెనీగా అధికారంగా ప్రకటితం కానుంది.
సియోల్లోని ఫారిన్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీల కేంద్రం వద్ద కొరియా కాంపోజిట్ స్టాక్ ప్రైస్ ఇండెక్స్ (కేఓఎస్పీఐ)ను చూసి దిగాలుపడిన ఓ ఫోరెక్స్ ఏజెంట్. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో, ఆసియా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కొరియా స్టాక్ ఎక్ఛ్సేంజ్లోనూ లావాదేవీలు నష్టాల్లో ముగిశాయ.
ముంబయి, మే 9: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు వరుసగా ఏడవ రోజూ నష్టాలు తప్పలేదు. గురువారం బీఎస్ఈలో సెనె్సక్స్ 230.22 పాయింట్లు కోల్పోయిగా, నిఫ్టీ 57.65 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా సెనె్సక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టాలపాలయింది. సెనె్సక్స్ 0.61 శాతం నష్టాలతో 37,558.91 వద్ద స్థిరపడంది. రోజంతా ఈ సూచీ హెచ్చుతగ్గులతో ఊగిసలాడింది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.8
వెండి
8 గ్రాములు: రూ. 321.76