-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
తిరుపతి, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఇండో అమెరికన్ బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అమెరికా డాలరుతో భారత కరెన్సీ బలోపేతం కావడం అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపార వర్గాలకు సంతోషంకన్నా ఎక్కువ ఆందోళననే కలిగిస్తోంది. నిజానికి ఏ దేశీయ కరెన్సీ అయినా బలపడితే అందరూ సంతోషిస్తారు. అయితే రూపాయి విషయంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. డాలరుతో రూపాయి బలపడ్డం వల్ల అధిక వృద్ధి రేటును సాధించాలన్న ప్రభుత్వ ఆకాంక్షలు దెబ్బతింటున్నాయి.
స్కోడా ఆటో ఇండియా
దేశీయ మార్కెట్లోకి ఆక్టేవియా ఆర్ఎస్230 మోడల్ కారును శుక్రవారం తీసుకొచ్చింది. న్యూఢిల్లీలో విడుదలైన దీని ధర ఎక్స్షోరూం ప్రకారం
24.63 లక్షల రూపాయలు.
2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో పరిచయమైన
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) మొదలై శుక్రవారానికి 61 ఏళ్లు పూర్తయ్యాయ. ఈ సందర్భంగా హైదరాబాద్లో మాట్లాడుతున్న సంస్థ ప్రతినిధులు. 1956 సెప్టెంబర్ 1న 5 కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసి.. నేడు 25 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను కలిగి ఉంది. నాడు 168 కార్యాలయాలుండగా, నేడు 4,897కి పెరిగాయ.
ముంబయి, సెప్టెంబర్ 1: ప్రభుత్వ రంగ బ్యాంకులైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్లు శుక్రవారం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్ (ఎమ్సిఎల్ఆర్)ను తగ్గించాయి. తగ్గిన ఎమ్సిఎల్ఆర్ శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందని ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి. కాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్సిఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు తగ్గగా 8.20 శాతానికి దిగివచ్చింది. ఇంతకుముందు ఇది 8.40 శాతంగా ఉంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో పొదుపు ఖాతాల్లోని సొమ్ముకు ఇకపై 3.5 శాతం వరకే వడ్డీ లభించనుంది. అయితే 50 లక్షల రూపాయల వరకే ఈ వడ్డీరేటు. అంతకంటే ఎక్కువ ఉంటే 4 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఈ మేరకు శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి శుక్రవారం ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శేషసాయి హయంలో ఇన్ఫోసిస్లో కార్పొరేట్ గవర్నెన్స్ పూర్తిగా విఫలమైందని మూర్తి ఎండగట్టినది తెలిసిందే. దీనిపై తాజాగా శేషసాయి స్పందిస్తూ ఈ దూషణలు ఇక ఆపండంటూ ధ్వజమెత్తారు.
ముంబయి, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆటో అమ్మకాలు మదుపరులను ఉత్సాహపరచగా, సూచీలు పరుగులు పెట్టాయి. ఆగస్టులో దేశీయ వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 161.74 పాయింట్లు పుంజుకుని 31,892.23 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 56.50 పాయింట్లు అందుకుని 9,974.40 వద్ద నిలిచింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7-7.5 శాతంగా ఉండొచ్చని నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అరవింద్ పనగరియా స్థానంలో రాజీవ్ కుమార్ వచ్చినది తెలిసిందే.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రీ-బుకింగ్స్ మొదలైన కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 60 లక్షల జియో ఫోన్లు బుక్ అయ్యాయి. ఈ మేరకు రిలయన్స్ రిటైల్ వర్గాలు తెలిపాయి. గత నెల ఆగస్టు 24న జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్ మొదలైనది తెలిసిందే.