-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి: మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. తొలుత లాభాలతో ఆరంభమై ఇంట్రాడేలో సుమారు 386 పాయింట్లు ఎగబాకి జోరుమీదున్న 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మధ్యాహ్నం తర్వాత నేలచూపులు చూసి 166.54 పాయింట్ల నష్టాల్లోకి జారుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖకు తాజా బడ్జెట్లో తొలిసారిగా ఆర్థిక మాంద్యం దెబ్బతగిలింది. బడ్జెట్లో కేవలం రూ.1411 కోట్ల నిధులను ఈ శాఖకు కేటాయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.2176 కోట్ల నిధులను కేటాయించారు. ఆరునెలల్లో ఈ శాఖకు కేటాయించిన నిధులను రూ.765 కోట్ల మేరకు తగ్గించి రూ.1411 కోట్లకు కుదించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గతంలో ప్రకటించిన మేరకు క్షేత్రానుంచి ఉత్పత్తి లక్ష్యాల సాధనలో వెనుకబడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహజ వాయు ఉత్పత్తికి సంబంధించి కొత్తగా ‘సఫ్లై ఆర్ పే’ ఆఫర్ చేస్తోంది. 2020 సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఈ సంస్ధ కొత్త క్షేత్రాల ద్వారా చేపట్టదలచిన ఉత్పత్తి నిర్వహణ నిమిత్తం ఈ ఆఫర్ను ప్రకటించడం జరిగింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గడచిన ఆగస్టు మాసంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కొత్తగా 5లక్షల మదుపరుల ఖాతాలను సంతరించుకుంది. తద్వారా మొత్తం మదుపర్ల ఖాతాలు 8.53 కోట్లకు చేరాయి. మార్కెట్ల అనిశ్చితిలోనూ ఈ పరిశ్రమలో ప్రగతి చోటుచేసుకోవడం విశేషం. జూలైలో ఈ పరిశ్రమకు 10.29 లక్షల కొత్త మదుపరుల ఖాతా (్ఫలియోలు) సమకూరింది. ఇందులో ఒక్కో మదుపరికి బహుళ ఫోలియోస్ ఉండే అవకాశాలున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిస్థితులను దేశం ఒక అవకాశంగా మలుచుకోవచ్చని ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అభిపాయపడ్డారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో విదేశీ వ్యాపారంపై కేంద్ర ట్రేడ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, ఉన్నత అధికారులు హాజరయ్యారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: రైలు ప్రయాణికులకు వినోదాన్ని అందించడానికి రైల్వే స్టేషన్లలో సినిమా హాళ్ళు రాబోతున్నాయి. కాలక్షేపంతోపాటు వినోదాన్ని పంచడానికి వీలుగా సరికొత్త తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో మినీ సినిమా హాళ్ళను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముఖ్యమైన, నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు దృష్టి సారిస్తోంది.
ముంబయి: భారత స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లోకి వచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ)లో సెనె్సక్ 198.01 పాయింట్లు (0.5 శాతం) లాభపడింది. 37,343.46 పాయింట్లకు చేరుకుంది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎ క్స్ఛేంజి (ఎన్ఎస్ఈ) లో నిఫ్టీ 51.75 పా యింట్లు పెరిగి 11,054.80 పాయింట్లకు చేరింది.
బీజింగ్, సెప్టెంబర్ 11: అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 16 రకాల ఉత్పత్తుల టారిఫ్లను మినహాయిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. ఇరుదేశాల మధ్య వచ్చేనెలలో వాణిజ్య చర్చలు జరగనున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలంగా చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాలూ పట్టింపులకుపోయి వివిధ వస్తువలపై టారిఫ్లు పెంచేసుకుంటూ వచ్చాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: విప్రో బైబ్యాక్ ఆఫర్ సందర్భంగా ‘అజిమ్ ప్రేమ్జీ’తోబాటు ఇతర ప్రమోటర్లు మొత్తం రూ. 7,300 కోట్ల విలువైన 22.46 కోట్ల వాటాలను విక్రయించారు. ఈ ఆఫర్ గత నెలాఖరుతో ముగిసిపోయింది. కాగా మొ త్తం 32.3 కోట్ల వాటాలను ఒక్కో వాటా రూ. 325 వంతున తమ కంపెనీ తిరిగి కొనుగోలు చేసిందని విప్రో బుధవారం నాడిక్కడ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఇందుకు సంబంధించి రూ.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశ ఆర్థిక పరిస్థితి, ఆటో రంగం కుదేలు కావడంపై బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ‘వేలాది మంది మనస్తత్వంలో వచ్చిన మార్పుల కారణంగానే ఆటో రంగం కుదేలైందని’ నిర్మలా సీతారామన్.. ‘దేశ ఆర్థిక స్థితిపై ఎవరినైనా ఆరోపించండి కానీ బీజేపీ మాత్రం కచ్చితంగా దీనిని ఎదుర్కొంటుందని’ అభిషేక్ సింఘ్వీ పేర్కొనడంపై కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్లో స్పందించింది.