-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విశాఖపట్నం, సెప్టెంబర్ 4: విశాఖ నుంచి రాజమండ్రి మీదుగా బెంగళూరుకు విమాన సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకారం తెలిపింది. ఈ నెల 16 నుంచి ఈ విమాన సర్వీసు అందుబాటులోకి రానున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ నరేష్ తెలిపారు. ఎయిర్ పోర్టు సలహా కమిటీ సమావేశం విశాఖలో బుధవారం జరిగింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అమెరికాతో స్వేచ్చా వాణిజ్య విధానాలను అనుసరించాల్సిందిగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఆమ్చామ్) భారత్కు సూచించింది. స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమ్చామ్ అధ్యక్షురాలు తారా జోసెఫ్ తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పబ్లిక్ ఇష్యూలు, తత్సంబంధమైన ఇతర అంశాలను పర్యవేక్షించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రైమరీ మార్కెట్ అడ్వయిజరీ కమిటీ (పీఎంఏసీ) ఏర్పాటైంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 23 మంది సభ్యులతో ఈ మార్కెట్ సలహా ప్యానెల్ను బుధవారం ప్రకటించింది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చైర్మన్గా ఉన్న టీవీ మోహన్దాస్ పాయ్ను ఈ కమిటీ చైర్మన్గా నియమించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జాతీయ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఈ నెల 7న నమూనా ట్రేడింగ్ను నిర్వహించనున్నది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఇతర అంశాలపై అవగాహన కల్పించడానికి ఈ నమూనా ట్రేడింగ్ను నిర్వహించనుంది. మార్కెట్లో రుణా లు, చెల్లింపులు, సెక్యురిటీలు, ప్యూచర్ సెగ్మెంట్స్ వంటి అనేక అంశాలపై ఈ నమూనా ట్రేడింగ్ కొనసాగుతుంది.
బీజింగ్లోని హువావై రిటైల్ షోరూమ్ ఇది. టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను మభ్యపెట్టి వారి నుంచి కీలక సమాచారాన్ని పొందుతున్నట్టు ఆరోపిస్తోంది.
హాంకాంగ్ స్టాక్ మార్కెట్ వద్ద సెనె్సక్స్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తున్న బోర్డు. హాంకాంగ్లో అరెస్టయిన వారిని చైనాలో విచారించాలన్న చట్టాన్ని తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. 990.97 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 26,518.52 పాయింట్ల వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో మంగళవారం నాడు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు దాదాపు రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేయడంతో మదుపర్ల సంపద రూ. 2.55 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో దాదాపు 200 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. ఎటూ తేల్చుకోలేని పెట్టుబడిదారులు వేచిచూసే దోరణిని అవలంబించడంతోబాటు పెద్దయెత్తున వాటాల విక్రయాలకు పాల్పడ్డారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బ్యాంకుల స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 9.1 లక్షల కోట్లకు తగ్గనున్నాయి. మంగళవారం నాడిక్కడ విడుదలైన ‘బోల్స్టరింగ్ ఏఆర్సీ’ సంస్థ అధ్యయన నివేదిక ఈవిషయం వెల్లడించింది. ‘అసోచెం-క్రైసిల్’ సంస్థతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టు బోల్స్టరింగ్ ఏఆర్సీ సంస్థ ప్రకటించింది.
అమరావతి, సెప్టెంబర్ 3: పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలపై పారిశ్రామిక వేత్తలతో చర్చించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
విజయవాడ : గాలి, ధ్వని, వాతావరణ కాలుష్యం నివారణకు ఏపీఎస్ ఆర్టీసీ దశలవారీగా ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. త్వరలో కనీసం వెయ్యి ఎలక్ట్రానిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. వీటిల్లో 300 బస్సులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి కేటాయించింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఏటా రూ. 300కోట్ల వరకు నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది.