-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
చెన్నై : భారతీయ బ్యాంకులను పటిష్టపరచాలన్న ఉద్దేశంతోనే విలీన నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ఏ ఒక్కరి ఉద్యోగమూ పోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో అనేక పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతున్న దృష్ట్యా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. ‘ఉద్యోగాలు పోతాయన్న మాటలు ఒట్టి వదంతులే.
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: ఇసుక కావలసిన వారు ఇక కంప్యూటర్, స్మార్ట్ఫోన్లలో క్లిక్ చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఇసుక విధానంలో అధునాతన సాంకేతిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తోడ్పడతాయని ఆర్థిక కార్యదర్శి రాజీవ్కుమార్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గడచిన ఆగస్టు నెలలో మన దేశ ప్రధాన మార్కెట్ల నుంచి 5,920 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కు వెళ్లాయి. ఒకవైపువిదేశీ పోర్టుపోలియో పెట్టుబడులపై విధించిన అదనపుసర్చార్జీని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ ఈ నిధుల ఉపసంహరణకు అడ్డుకట్టవేయలేక పోవడం విశేషం. తాజా ‘డిపాజిటరీస్ డేటా’ మేరకు విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్పీఐలు) ఆగస్టులో మొత్తం రూ.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశ స్థూల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అంశాలు, అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు, ప్రధానంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా మార్కెట్లకూ సెలవు. దరిమిలా ఈ వాణిజ్యవారం నాలుగు రోజులకే పరిమితం కానుంది.
విజయవాడ : ఆంధ్రా బ్యాంక్... తెలుగు వారి బ్యాంక్. ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంక్గా పరిగణిస్తారు. ఒక్కసారి ఆంధ్రా బ్యాంక్ శాఖలోకి అడుగుపెడితే చాలు తమ సొంత బ్యాంక్లోకి ఆడుగుపెట్టినట్లు ప్రతి తెలుగువాడు భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంక్ ఇకపై కనబడబోదు... వినబడబోదు.
ముంబయి, ఆగస్టు 31: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ శనివారం పేర్కొన్నారు.
చిత్రం... బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా శనివారం కోల్కతాలో ఆందోళన చేస్తున్న వివిధ బ్యాంకుల ఉద్యోగులు
మచిలీపట్నం, ఆగస్టు 31: దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్గా 25 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా ఉదయం 10గంటల నుండి రాత్రి 9గంటల వరకు మాత్రమే పరిమితికి లోబడి మద్యం అమ్మకాలు సాగనున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన నిర్ణయంపై వామపక్ష పార్టీలు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తాయి. ఈ చర్య ఎంతమాత్రం సముచితం కాదని, దీనివల్ల ఆర్థిక సమీకరణ లక్ష్యం దెబ్బతింటుందని విమర్శించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందన్న వాస్తవం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.