దేశీయ మార్కెట్లలో క్షీణిస్తున్న ఎఫ్పిఐ
Published Monday, 6 June 2016న్యూఢిల్లీ, జూన్ 5: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్ల లోకి గత నెలలో 2,500 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాస తోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహా న్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 29,559 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్పిఐలు పట్టుకొచ్చారు.