S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/25/2017 - 00:50

హైదరాబాద్, మే 24: రాష్ట్రంలో సమర్ధవంతమైన విధానాలను అమలు చేయడం ద్వారా వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్‌ను చౌకగా అందించే రెండో దశ విద్యుత్ సంస్కరణలను త్వరలో ప్రారంభించనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల రెండు రోజుల సదస్సు నేపథ్యంలో బుధవారం ఆయన అమరావతిలో ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

05/24/2017 - 05:38

నేడు టి.టిడిపి మహానాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు
ఒకవైపు విశ్వాసం... మరోవైపు సంఘటిత పోరాటం కార్యకర్తలకు ధైర్యం చెప్పనున్న బాబు

05/23/2017 - 08:49

భీమవరం, మే 22: గత కొద్ది రోజులుగా చూపిస్తున్న భానుడి ప్రతాపానికి ఆక్వారంగం విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చాలా ప్రాంతాల్లో చెరువుల్లో రొయ్యలు, చేపలు చనిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని చెరువుల్లో రొయ్యలు రంగు మారడం..వైట్ గట్..లూజ్ సెల్‌తో అంతంతమాత్రంగానే ఉన్నాయి. చేపలు చెరువుల్లోనే చనిపోతున్నాయి.

05/23/2017 - 06:26

పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా తెలంగాణలో మొదలైన 3 రోజుల పర్యటన
కేంద్ర పథకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు దళితవాడలో అమిత్ షా సహపంక్తి భోజనం

05/23/2017 - 06:23

నారాయణరెడ్డి హత్యలో బాబు, కేఈల ప్రమేయం
బాబును జైల్లో పెడితే కానీ రాష్ట్రం బాగుపడదు గవర్నర్ నరసింహన్‌కు జగన్ వినతి

05/22/2017 - 07:25

హైదరాబాద్, మే 21: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిదిలో పేర్కొన్న ఆస్తుల పంపకాల చిక్కుముడి ఇప్పట్లో వీడేట్లు కనిపించటం లేదు. ఆస్తుల పంపకానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, అస్పష్టత ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఇంకా 11 రోజుల గడువు మాత్రమే ఉంది. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడిచిపోయినా ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవటంతో ఆర్టీసి వంటి సంస్థల్లో సమస్యలు తలెత్తుతున్నాయి.

05/21/2017 - 07:02

హైదరాబాద్, మే 20: విభజన చట్టంలో తొమ్మిదవ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఆస్తుల పంపకాలపై కేంద్ర హోంశాఖ స్పష్టతనిచ్చింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను పంపినట్టు తెలిసింది. హెడ్ క్వార్టర్ నిర్వచనంపై రెండు రాష్ట్రాలు భిన్నవాదనలు వినిపించాయి. జనాభా ప్రాతిపదికన హెడ్ క్వార్టర్ ఆస్తులు పంచుకోవలసి ఉంది. తెలంగాణకు 42శాతం, ఆంధ్రకు 58శాతం ఆస్తులు కేటాయించాలని విభజన చట్టంలో ఉంది.

05/19/2017 - 04:30

తిరుపతిలో గురువారం సాయంత్రం పిడుగు పడిన దృశ్యం

05/18/2017 - 04:55

తిరుపతి, మే 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని చెంత వివాహం చేసుకొని, ఒక్కటవ్వాలనుకునేవారికి ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్ సెంటర్‌లో టిటిడి సేవా ఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

05/18/2017 - 04:52

హైదరాబాద్, మే 17: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రాష్ట్రప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది. బ్రాహ్మణ సంక్షేమ నిధి నిమిత్తం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీవో 349లో ప్రభుత్వం పేర్కొంది.
ఇక హిందూ జాగృతి ఉద్యమం
జనజాగృతి సమితి అధ్యక్షుడు చేతన జనార్ధన్
ఆంధ్రభూమి బ్యూరో

Pages