S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2017 - 01:30

చౌటుప్పల్, మే 16: గ్రామాల అభివృద్ధి పేద వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ తప్పుడు ప్రచారానికి పూనుకుంటోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ధ్వజమెత్తారు.

05/16/2017 - 23:43

హైదరాబాద్, మే 16: ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రూపు-2 సర్వీస్ పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో గ్రూపు-2 పరీక్ష నిర్వహించినప్పుడు రెండు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపిందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు.

05/16/2017 - 23:43

హైదరాబాద్, మే 16: హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసిటి) రంగాలకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఐటి పార్కులు, ఐటి సెజ్‌లు, ఐటి క్యాంపస్‌లకు రోడ్లు, విద్యుత్, నీరు, మురుగునీటిపారుదల తదితర వౌలిక సదుపాయాలను అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

05/16/2017 - 23:42

హైదరాబాద్, మే 16: పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ 2017-18 విద్యాసంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాల్లో నిర్వహించే పలు కోర్సుల్లో ప్రవేశించడానికి ఈ నెల 17వ తేదీ నుండి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.

05/16/2017 - 23:42

హైదరాబాద్, మే 16: మృగశిర కార్తె రోజున జూన్ 8న చేప మందు పంపిణీ జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మృగశిర కార్తెనాడు నిర్వహించే చేప మందు పంపిణీ పై వివిధ శాఖల అధికారులతో మంత్రి సచివాలయంలో మంగళవారం సమావేశం అయ్యారు.

05/16/2017 - 23:41

హైదరాబాద్, మే 16: ‘‘వాన్నాక్రై ఒక బ్లాక్ మెయిల్ వైరస్, దీని ప్రభావం ప్రపంచంలో అనేక దేశాలపై పడిందని, అయితే తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ముందు జాగ్రత్త చర్యలు సూచించటంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని రాష్ట్ర ఐటి డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం స్పష్టం చేశారు.

05/16/2017 - 23:40

హైదరాబాద్, మే 16: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 18న నిర్వహించే ఐసెట్‌కు భారీ ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కె ఓం ప్రకాష్ తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.20 వరకూ జరుగుతుందని ఇందుకోసం 16 పట్టణాల్లో మొత్తం 132 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.

05/16/2017 - 23:39

హైదరాబాద్, మే 16:రాష్ట్రంలోని పలు ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి 14 మంది పాలక మండలి సభ్యులను నియమించారు.

05/16/2017 - 05:47

హైదరాబాద్, మే 15: ‘వెనక్కి తగ్గం...్ధర్నా చౌక్ వద్దే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాం..’ అని టి.జెఎసి, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నాయకులు తేల్చి చెప్పారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నాయకులు హిమాయత్‌నగర్‌లోని సిపిఐ కార్యాలయం (మఖ్దూంభవన్)లో సమావేశమయ్యారు.

05/16/2017 - 05:45

ప్రజలదే విజయం
ధర్నా చౌక్ ఆక్రమణ కార్యక్రమం శాంతి యుతంగా జరుపుకున్నాం. ఇది ప్రజా విజయం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్థి పలకాలి.
- ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్
ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి

Pages