S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూషికాలతో నిరసన

భారత్‌లో చాలా ప్రాంతాల్లో కరవు తాండవిస్తోంది. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి నెలకొంది. తమ ప్రాంతాన్ని కరువుపీడిత జిల్లాలుగా ప్రకటించకపోతే ఎలుకలను పట్టుకుని తినాల్సి వస్తోందంటూ తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఇలా మూషికాన్ని మీసంపై పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద. కరువు ప్రాంతంగా గుర్తిస్తే చాలామేరకు రైతులకు రాయితీలు దక్కుతాయని, ఉపాధి దొరుకుతుందని వారి ఆశ.

భారతి