తెల్లఏనుగులతో నివాళి
Published Saturday, 21 October 2017థాయ్లాండ్కు ఏనుగులకు అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ఉన్నన్ని తెల్లఏనుగులు మరే దేశంలోనూ ఉండవు. థాయ్ రాజు భూమిబల్ అతుల్యదేవ్ కొద్ది సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన వర్థంతి సందర్భంగా ఇలా ఏటా తెల్ల ఏనుగులను వరుసగా నిలబెట్టి నివాళి అర్పించడం సంప్రదాయంగా మారింది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అయట్టయలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ప్రజలకు రాజంటే ప్రాణం.