హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్గా హైమావతి
Published Saturday, 23 July 2016విజయనగరం(పూల్బాగ్), జూలై 22: హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్గా బి. హైమావతి నియమితులయ్యారు. ప్రస్తుతం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.వి.సత్యనారాయణ ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యతలను టిటిడి విజయనగరం కల్యాణమండపం బ్రాంచ్ మేనేజర్ హైమావతికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.